నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో బ్యాంకు చోరికీ యత్నించిన దొంగను (Thief) పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోకి దొంగ చొరబడ్డాడు.
జిల్లా పోలీసులకు ఉత్తమ సేవా పథకాలు లభించాయి. విధుల్లో సత్తా చాటిన పోలీసులను ప్రభుత్వం ఏటా వివిధ పథకాలతో సత్కరిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈసారి కూడా పలువురికి సేవా పథకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర�
నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లిలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. అర్ధరాత్రి వేళ డిచ్పల్లి పరిధిలో కొకైన్ నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నది.
Nizamabad | జిల్లా పరిధిలోని మోపాల్ పోలీసు స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు.
రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్లు ఎందరో.. కాలం ఏదైనా వారి పరుగు మాత్రం ఆగదు. ప్రస్తుతం కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండడంతో చలి పంజా విసురుతున్నది.
సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో దరఖాస్తు ఫారాల కోసం ప్రజలు ఎగబడ్డారు. మొదటి రోజు కావడంతో దరఖాస్తు ఫారాలు ఎక్కువ రాకపోవడంతో తమకు దొరుకుతాయో లేదోనని ప్రజలు ఆందోళన చెందారు. ప్రజలంతా ఎగబడడంతో
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ‘ప్రజాపాలన’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా �
Nizamabad | జిల్లా పరిధిలోని ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. పీకల దాకా మద్యం సేవించిన లారీ డ్రైవర్.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో లారీ, కారు టోల్ప్లాజా కౌంటర్లోకి ద�
ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ముందున్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Boy dies of heart attack | పదమూడేళ్ల బాలుడు(Boy dies) గుండెపోటు(Heart attack)తో మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్(Nizamabad)లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి శంకర్, సర
బ్యాంకు ఖాతా, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పొద్దని అదనపు కలెక్టర్ యాదరెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాశ్ ఆధ్వర్యంలో ఆదివారం జాత�
న్యాయవాదుల సంక్షేమం, వృత్తిపరమైన ఎదుగుదలకు బార్ కౌన్సిల్ కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని పీపీ గంగా రెడ్డి మ�