జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరై మాట్లాడారు.
పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కూటమి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్
అర్హులందరూ ఓటర్లుగా నమోదు చేయించుకునేలా రాజకీయ పార్టీలు చొరవ చూపాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు సహకరించాలని కోరారు. కలెక్టరేట్లో శుక
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం భారీ చోరీ జరిగింది. కారులోంచి రూ.90 లక్షల విలువైన కిలోన్నర బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మహాలక్ష్మీ కాలన�
ముక్కోటి దేవతల అనుగ్రహం పొందే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి. శనివారం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆస్తి కోసం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా అంతమొందించిన కేసులో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచి గురువారం రెండు మృతదేహాలను కనుగొన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్కు చెందిన కూన ప్రసాద్ కుటు�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో బుధవారం సాయంత్రం వీడియో కాన్�
వరుస హత్యల ఘటనలో కామారెడ్డి పోలీసుల తక్షణ స్పందనతో దుండగులు రోజుల వ్యవధిలోనే చిక్కి కటకటాల పాలయ్యారు. డిసెంబర్ 13న ఈ ఘటనల్లో ప్రధాన సూత్రధారి ప్రశాంత్ అతని స్నేహితులు కలిసి ప్రసాద్ చెల్లెలు స్వప్నను �
Kamareddy | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్ను కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
నిజామాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకొన్నది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కలకలం రేపుతున్నది. జల్సాలకు అలవాటు పడిన ఓ సైకో తన స్నేహితుడుసహా ఆరుగురిని హత్య చేశాడు.
Murder | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. సదాశివ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బియ్యం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పదిరోజుల్లోనే క్వింటాలుకు రూ. 500 నుంచి రూ.800 వరకు ధరలు పెరిగాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాడే బీపీటీ, సోనా మసూరి వంట�