Garlic price | ఎల్లిగడ్డ (వెల్లుల్లి) ధర సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నది. గతంలో ఎప్పుడూ లేనంతగా రోజురోజుకు పెరిగిపోతున్నది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని వారపు అంగడిలో మంగళవారం కిలో ఎల్లిగడ్డ ధ
ఉమ్మడి జిల్లాలో నీచ రాజకీయ క్రీడకు తెర లేపారు కొందరు ఉన్నతాధికారులు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అధికారులు బ్యూరోక్రసీ వ్యవస్థే సిగ్గుపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అధికారంలో ఎవరున్నా కార్యని
Telangana University | తెలంగాణ యూనివర్సిటీ(Telangana University )విద్యార్థులు ఆందోళన(Student protest) బాటపట్టారు. మెస్ బిల్లుల్లో(Mess bills) అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం వర్సిటీ పరిపాల భవనం ఎదుట నిరసన తెలిపారు.
నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి పాస్పోర్టులు పొందిన కేసులో మరొకరిని సీఐడీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 14కు చేరింది. ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని భీంగల్�
నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి పాస్పోర్టులు ఇప్పించిన కేసులో సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ.. ఇందులో స్పెషల్బ్రాంచ్ (ఎస్బీ) విభా�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు మల్టీజోన్ ఐజీ డాక్టర్తరుణ్ జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
థాయిలాండ్లో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్లో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం హుస్సేన్నగర్ పంచాయతీ పరిధిలోని లొంక తండాకు చెందిన బదావత్ వినోద్ నాయక్ రజత పతకం స�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేయాలని నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) మాజీ చైర్మన్ చామకూర ప్రభాకర్రెడ్డి కోరారు.
Accident | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కామారెడ్డి జిల్లాలో సైకిల్ను వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొనడంతో ఇద్దరు.. నిజామాబాద్ జిల్లాలో బైక్ను కా
Dalitha Bandhu | గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని(Dalitha Bandhu) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ (Nizamabad) కలెక్టరేట్ వద్ద పలు దళిత సంఘాలు ధర్నా(Dharna) చేశాయి.
రేషన్ షాపుల ఎదుట జనం బారులు తీరుతున్నారు. వాస్తవానికి ఈ నెల బియ్యం పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి తోడు సంక్రాంతి పండుగ వస్తున్న తరుణంలో ప్రజలు బియ్యం కోసం రేషన్షాపుల ఎదుట క్యూ కడుతున్నారు.