యూరప్లో ఉపాధి ఆశ చూపి పలువురి నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి దుబాయ్కి పరారయ్యాడో ఏజెంట్. బాధితుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ గ్రామానికి చెందిన చెలిమెల (కమ్మరి) తిరుపతి కొన్నేండ్ల�
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్దేశించిన సమయం కంటే ముందే దేశంలోకి ప్రవేశించినప్పటికీ.. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.
Hyderabad | జూన్ 22 - 23 తేదీలలో నిజామాబాద్ పట్టణంలో ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్’ ఆధ్వర్యంలో ‘అడిక్షన్ సైకియాట్రీ’(Addiction Psychiatry) పై జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించనున్నారు.
తమకు వేతనాలు ఇప్పించాలంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏఎన్ఎంలు మంగళవారం సీఎం రేవంత్రెడ్డి నివాసానికి వచ్చారు. కొన్ని నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని, జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు వి
మత రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, మైనార్టీ వర్గం తప్ప ఇతరులు ఎవరూ ఓట్లు వేయలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను
నిజామాబాద్ నగరంలోని 41వ డివిజన్ డాక్టర్స్ కాలనీలో ఉన్న మున్సిపాలిటీ పార్కు మురికి కూపంలా మారింది. పారిశుద్ధ్య నిర్వహణ తీరు సక్రమంగా లేకపోవడంతో చుట్టు పక్కల ఇండ్ల నుంచి వచ్చే మురికినీరు ఇక్కడికే చేరు�
Heart Attack | గుండెపోటు అంటే ఒకప్పుడు వయసు పైబడిన వాళ్లకు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పసి పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా ఎవరికి ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టమైపోయింది. అప్పటిదాకా ఆడుతూ పాడ
మహిళల ఫొటోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న నిజామాబాద్ నగరంలోని పోచమ్మగల్లిలో ఉన్న స్కానింగ్ సెంటర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సెంటర్ ఎదుట మహిళా సంఘాలు ధర్నా చేశాయి. అనంతర�
Father and daughter died | నిజామాబాద్ జిల్లాలో(Nizamabad) తీవ్ర విశాదం చోటు చేసుకుంది. ఓకే రోజు తండ్రి, కూతరు మృతి(Father and daughter died) చెందడం పలువురిని కంటతడి పెట్టించింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. బకాయిలు చెల్లించనందున హైకోర్టు ఉత్�
Muslim Voters | మహిళా ఓటర్ల పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు దురుసుగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ముస్లిం మహిళా ఓటర్లు బుర్ఖా ధరించి పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. బీజేపీ ఎంపీ అభ్యర్థ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.