Nizamabad | గత మూడు నెలల నుంచి పాడి రైతులకు విజయ డెయిరీ(Vijaya Dairy) బిల్లులు(Pending bills) చెల్లించడం లేదంటూ నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలో బోధన్ -బాన్సువాడ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్తోపాటు ఎంపీ సురేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజ�
RTC Bus | కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సు ఎక్కడంతో ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. అసలే ఎండకాలం ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. బస్సులో కెపాసిటీకి మించి జనాలు ఎక్కడంతో ఊపిరాడక మరణించాడు. జగిత్యాల జి�
సీఎం రేవంత్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ బుధవారం నిజామాబాద్ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫ�
Property show | నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే(Namasthe telangana) సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో(Property show) అట్టహాసంగా ప్రారంభమైంది.
లోక్సభ ఎన్నికల ముంగిట భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. కమలం పార్టీలో మరోసారి లుకలుకలు బహిర్గతమయ్యాయి. నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు అభ�
అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం రాత్రి దాదాపు రెండు గంటలపాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది.
Rain | ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్పల్లి, గర్జనపల్లి, మద్దిమల్లలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన సుమార
నిజామాబాద్ (Nizamabad) జిల్లా రుద్రూర్లో భారీ చోరీ జరిగింది. బస్టాండ్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంను (SBI ATM) ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. రూ.25 లక్షలు దోచుకెళ్లారు.