నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అహంకారి, దుర్మార్గుడు అని బీజేపీ నేత మీసాల శ్రీనివాసరావు, ఆయన సతీమణి, నిజామాబాద్ 19వ డివిజన్ కార్పొరేటర్ సవిత విమర్శించారు.
నిజామబాద్ జిల్లా బోధన్లో (Bodhan) దారుణం జరిగింది. హాస్ట్లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో డిగ్రీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారి తండాకు చెందిన వెంకట్ బోధన్లోని బ
Dharmpauri Arvind | లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందో.. పోతుందో తెలియదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీని రేవంత్ నుంచి కోమటిరెడ్డి లాక్కుంటారని అన్నారు. కోమటిరెడ్డి
‘ఖజానా’లో అవినీతి రాజ్యమేలుతున్నది. ముడుపులు చెల్లిస్తేనే ఫైల్ ముందుకు కదులుతున్నది. ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులే పీక్కు తినే శాఖ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా ఖజనా శాఖనే. వివిధ శాఖలకు చెంది�
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోరాత్రి 10.30 గంటల తరువాత తెరిచి ఉన్న వ్యాపార సముదాయాలను శాశ్వతంగా మూసివేయిస్తామని సీపీ కల్మేశ్వర్ హెచ్చరించారు. నిర్ణీత సమయం పాటించకుండా కొందరు వ్యాపారులు అర్ధరాత�
నేను నిజామాబాద్ జైలులో ప్రవేశించగానే బైట ఏమి జరుగుతున్నదీ తెలుసుకోవాలనే కోరిక, ఆ ఆలోచనలు ఆగిపోయాయి. రెండు మూడు సంవత్సరాలో ఇంకా చాలా ఎక్కువ కాలమో నేను జైలులోనే గడపాల్సి ఉంటుందని అనుకొన్నాను.
నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ మఫ్టీలో మంగళవారం అర్ధరాత్రి నగరంలో తనిఖీలు చేపట్టారు. రాత్రివేళ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో తెలుసుకున్నారు.
ఇటీవల ప్రధాన మంత్రి ప్రకటించిన జాతీయ పసుపుబోర్డును నిజామాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాశారు.
Special Trains | తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లు భక్తుల సౌకర్యార్థం నడుస్�
Road Accident | మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భోకర్ - ఉమారి రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వంతెనపై నుంచి కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు ప్ర�