రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగింది. శుక్రవారం నాడు 57 నామినేషన్లు 69 సెట్లతో దాఖలయ్యాయని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు.
ప్రజలను పట్టి పీడించుకుతింటున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడి చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టడం సబబేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. అయితే,
Heatstroke | నిజామాబాద్ జిల్లా(Nizamabad) నవీపేట మండల కేంద్రంలో ఓ ఉపాధి హామీ కూలీ వడదెబ్బకు (Heatstroke) గురై చికిత్స పొందుతూ మృతి((Laborer died) చెందింది.
సరదాగా చెరువులోకి స్నానానికి వెళ్లిన ముగ్గురు నీట మునిగి ప్రాణాలు కోల్పోగా, మరొకరు త్రుటిలో తప్పించుకున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఒడ్యాట్పల్లి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా (Nizamabad ) వర్షం కురుస్తున్నది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉదయం నుంచి జిల్లా అంతటా వర్షం పడుతున్నది.
తెల్లారితే ఉగాది పండుగ. పండుగ ఏర్పాట్లలో మునిగితేలిన రైతులకు అకాల వర్షం తీరని శోకం మిగిల్చింది. చేతికొచ్చిన పంటనంతా నేలరాల్చింది. నిజామాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.
పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించి, ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర అయిన రూ.6,760 చెల్లించి
Nizamsagar | నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆర్మూర్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున నిజాం సాగర్ ప్రధాన కాలువ((Nizam Sagar Canal)) కట్ట తెగిపోవడానికి కారణమైన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది పాడి రైతులకు ప్రభుత్వం రూ.80 కోట్ల మేర పాల బిల్లులు నిలిపివేసింది. ప్రతి 15 రోజులకోసారి పాల బిల్లులు చెల్లించే విజయ డెయిరీ.. ఇప్పుడు 45 రోజులైనా ఇవ్వడం లేదు. దీంతో పాడి రైతులు కుట�
Nizamabad | గత మూడు నెలల నుంచి పాడి రైతులకు విజయ డెయిరీ(Vijaya Dairy) బిల్లులు(Pending bills) చెల్లించడం లేదంటూ నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలో బోధన్ -బాన్సువాడ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు.
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్తోపాటు ఎంపీ సురేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజ�