అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం రాత్రి దాదాపు రెండు గంటలపాటు ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది.
Rain | ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్పల్లి, గర్జనపల్లి, మద్దిమల్లలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన సుమార
నిజామాబాద్ (Nizamabad) జిల్లా రుద్రూర్లో భారీ చోరీ జరిగింది. బస్టాండ్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంను (SBI ATM) ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. రూ.25 లక్షలు దోచుకెళ్లారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అహంకారి, దుర్మార్గుడు అని బీజేపీ నేత మీసాల శ్రీనివాసరావు, ఆయన సతీమణి, నిజామాబాద్ 19వ డివిజన్ కార్పొరేటర్ సవిత విమర్శించారు.
నిజామబాద్ జిల్లా బోధన్లో (Bodhan) దారుణం జరిగింది. హాస్ట్లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో డిగ్రీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారి తండాకు చెందిన వెంకట్ బోధన్లోని బ
Dharmpauri Arvind | లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందో.. పోతుందో తెలియదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీని రేవంత్ నుంచి కోమటిరెడ్డి లాక్కుంటారని అన్నారు. కోమటిరెడ్డి
‘ఖజానా’లో అవినీతి రాజ్యమేలుతున్నది. ముడుపులు చెల్లిస్తేనే ఫైల్ ముందుకు కదులుతున్నది. ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులే పీక్కు తినే శాఖ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా ఖజనా శాఖనే. వివిధ శాఖలకు చెంది�