RTC | ఈ నెల 19 న నిజామాబాద్లోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద నీళ్లలోకి బస్సును తీసుకెళ్లిన డ్రైవర్ పై వేటు పడింది. ఆర్టీసీ డ్రైవర్ను(RTC driver) ఉన్నతాధికారుల సస్పెండ్ చేశారు.
ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణాలు మాఫీచేయాలని డిమాండ్ చేస్తూ ఇందూరు రైతాంగం పోరుబాట పట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మహాధర్నా (Maha Dharna) న�
రైతు రుణమాఫీ అమలులో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) విమర్శించారు. కనీసం సగం మందికి కూడా రుణాలు మాఫీ చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తిలా ర�
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో(Nizamabad )విషాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ కాలువలో పడిపోయిన బాలిక అను (2) శవమై(Girl die) తేలింది. ఆనంద్ నగర్ కాలనీలోని నాలాలో కొట్టుకు వచ్చిన ఆమె మృతదేహాన్ని డిజాస్టర�
Heavy rain | నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలో గంటన్నర సేపు కుండపోత వర్షం(Heavy rain) కురిసింది. ఏకధాటిగా కురిసిన వానకు పలు ప్రాంతాలు జలమయం కాగా రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతర
నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. శుక్రవారం మోపాల్ మండల కేంద్రంలో రుణమాఫీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్న వేళ.. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి
హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ దాడులు (ACB Raids) కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి అధికారులు �
జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో (Gurukula School) ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన వారిని దవాఖానకు తరలించారు.
Leopard | నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం(Leopards roamed) కలకలం రేపింది. డిచ్పల్లి మడలం యానంపల్లిలో నిన్న రాత్రి రైతుకు చెందిన పశువులపై దాడి(Cattle attack) చేసి చంపింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్�
KTR | బడీడు పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఎంతో గొప్ప ఆలోచనతో తీసుకువచ్చిందే మధ్యాహ్న భోజన పథకం. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సైతం
Harish Rao | బడీడు పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఎంతో గొప్ప ఆలోచనతో తీసుకువచ్చిందే మధ్యాహ్న భోజన పథకం. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం స�
SRSP project | రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. కాగా, నిజామాబాద్ జిల్లాలోని (Nizamabad) శ్రీరాం సాగర్ ప్రాజ�