CM KCR | కరువు కాటకాలతో అల్లాడిన జుక్కల్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిం�
CM KCR | జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎంపీ బీబీ పాటిల్ మంచి వారు.. సౌమ్యులు, కక్ష రాజకీయాలు చేసేవారు కాదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హన్మంత్ షిండేను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ నియోజక�
CM KCR | ఓటు ఒక బ్రహ్మాస్త్రం అని దాన్ని సరైన పద్ధతుల్లోనే వాడితేనే మన తలరాత మారుతది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి.
Minister Vemula | బాల్కొండ నియోజకవర్గాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి బంగారు కొండగా మార్చారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్( Balka Suman) కొనియాడారు. మారుమూల ప్రాంతాలకు సైతం డబుల్ రోడ్లు వేసిన ఘనత ప్రశాంత్ రెడ్డి( Minister Vemula)కే దక్కి
MLC Kavitha | బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను కోరుట్లలో ఓడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి, ఈటల రాజేందర్ గజ్వేల్లో పోటీ చేసిన తమ పార్టీకి
నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆర్మూర్లో (Armoor) రైస్ కుక్కర్లను తరలిస్తున్న వాహనాన్ని ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అందులో ఉన్న 302 రైస్ కుక్కర్లను సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు.
Crime news | నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట యముడయ్యాడు. కట్టుకున్న భార్యను గొంతు నులిమి హతమార్చాడు. ఎస్సై రాహుల్ తెలిపిన వివరాల ప్
నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్, నిజామాబా
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఈ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని మోర్తాడ్ శాలివాహన కుమ్మరి సంఘానికి చెందిన 30 కుటుంబాల వారు ఏకగ్రీవ తీర్మానం చేశ�
కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్గాంధీ నిజామాబాద్ జిల్లా పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ నగరంలో రాహుల్ బస్సుయాత్ర చివరి నిమిషంలో రద్దయింది. ప్రజల నుంచి ఊహించిన రీతిలో ఆదరణ కనిపించే ప
తెలంగాణ అంతర్ జిల్లాల సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో నిజామాబాద్ అదరగొట్టింది. గురువారం జరిగిన పోరులో నిజామాబాద్ 14-4తో మహబూబాబాద్పై అలవోక విజయం సాధించింది.
తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు డీపీఆర్వోలో పని చేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం డిమాండ్ చేసి చివరికి ఏసీబీ అధికారులకు పట్టుబడింది.
తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. నిజ�
ACB | తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు డీపీఆర్వోలో పని చేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం(Bribe) డిమాండ్ చేసి చివరికి ఏసీబీ అధికారులకు పట్టుబడింది. బాధితుడు, అవి