యాసంగిలో ఆరుతడి పంటలు పండించిన రైతులకు సిరుల వర్షం కురుస్తున్నది. అన్నదాతలు తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడం.. చెరువులు, కుంటలు, కాలువల్లో పుష్కలంగా నీరుండడంతో యా
రాష్ట్రంలో ఏ ఒక్కరికీ దృష్టి లోపం ఉండకూడదనే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఉమ్మడి జిల్లాల నిర్విఘ్నంగా సాగుతున్నది. గ్రామాల్లోనే శిబిరాలను ఏర్పాటు చేసి పర�
గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే పోడు పట్టాలను అందించనున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం జక్కల్దాని తండా గ్రామంలో చేపట్టనున్న జగదాంబదేవి, సేవాలా
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మన పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో ఎందుకు ఇస్తలేరో బీజేపీ నాయకులను ప్రశ్�
సుమారు ఆరు శతాబ్దాలుగా శిల్పకళపై ఉపాధి పొందుతూనే తరాల సంపదను కాపాడుతున్నారు రామడుగు శిల్పకళాకారులు. ఇక్కడి గడికోట నిర్మాణంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుంచి వలస వచ్చి స్థిరపడిన కుటుంబాలుగా పూర్వీకులు చ�
Kunamneni Sabhashiva Rao | దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలన ప్రజలను అనేక �
పసుపుబోర్డు హామీతో పంగనామాలు పెట్టడంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ రైతులు కన్నెర్ర చేశారు. నిజామాబాద్లో పసుపుబోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదని ఈ నెల 29న (బుధవారం) కేంద్ర వ
ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ‘పసుపు బోర్డు.. ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని పేర్కొంటూ పసుపు రంగు ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు( Sriramsagar ) జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నది. 1998-99 ఆర్థిక సంవత్సరంలో 137.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని భీంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. భీంగల్ వద్ద కారుపై ఓ జేసీబీ (JCB) పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.
ఒకరి నుంచి ఒకరికి సోకే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి టీబీ. దీనిపై అవగాహన లేకపోవడంతో ఇంట్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి సోకే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలియక వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రైళ్ల రాకపోకలతోపాటు రైళ్ల వేగం కూడా పెరగనున్నది. ‘మిషన్ ఎలక్ట్రిఫికేషన్'లో భాగంగా రైల్వే ట్రాకుల విద్యుద్దీకరణ పనులు దక్షిణ మధ్య రైల్వే జోనల్ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగ�