ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్..రాష్ట్రంలో మరో మూడు నగరాలకు తన 5జీ సేవలను విస్తరించింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో 5జీ సేవలను ప్రారంభించిన సంస్థ.. తాజా గా నిజామాబాద్, ఖమ్మం,
KCR | ఇందల్వాయి/సదాశివనగర్ : దేశానికి ప్రధానిగా సీఎం కేసీఆర్( CM KCR ), రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కేటీఆర్( Minister KTR ) కావాలని ఆకాంక్షిస్తూ నిజామాబాద్( Nizamabad ) జిల్లాకు చెందిన ఓ యువకుడు పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు.
IT hub nizamabad | నిజామాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న ఐటీ హబ్ భవన పనులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా IT hub nizamabad వెబ్ సైట్ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు.
మండల కేంద్రంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై శంకర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చింతకుంట అనిత గత నెల 23వ తేదీన గాంధారి మండలంలోని
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నది. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సేవలను అందిస్తున్నది.
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. గురువారం ఆయన మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రం ప్రాంగణంలో 30 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
బీర్కూర్ గ్రామశివారులోని తెలంగాణ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా గురువారం పూజ, యజ్ఞం, అర్చన, అభిషేకాధి కార్యక్రమాలు నిర్వహించగా.. సభాపతి పోచారం దంపతులు పాల్గొన్నా
కేంద్ర ప్రభుత్వం మరోసారి వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. కట్టెల పొయ్యిపై వంటావార్పు నిర్
Tragedy News | ఆ యువకుడిని కడసారి చూసేందుకు బంధుమిత్రులతోపాటు అతని దోస్తులు కూడా భారీగా తరలివెళ్లారు. అంత్యక్రియలు పూర్తికాగానే తిరిగి వెళ్తూ అతని స్నేహితుల్లో ఒక యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
D Srinivas | మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు డి. శ్రీనివాస్(డీఎస్) సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉంటున్న డీఎస్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం సమీ�
ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి దాసరి హర్ష(24) ఆత్మహత్యతో నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కాలేజీలో విషాదం నెలకొన్నది. వెన్నుపూస నొప్పితో బాధపడుతున్న అతడు సూసైడ్ చేసుకోవడంతో తోటి విద్యార్థులు, కళ�
Minister Prashanth Reddy | ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సచ్చీలుడైతే.. అదానీ(Adani) పై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి (Minister Prashanth Reddy) డిమాండ్ చేశారు.