నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదవాశాత్తు విత్యుత్ఘాతానికి గురై ఒకరు మృతి చెందాడు.
పసుపునకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మార్కెట్ యార్డులో రైతులు మంగళవారం ధర్నాకు దిగారు.పసుపునకు మద్దతు ధర కల్పిస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ దిశగా ఎంపీ అర్వింద్ ఎటువంటి చర్యలు తీ
నిజామాబాద్ జిల్లాలో రోడ్డుప్రమాదంలో ఓ చిరుత మృతిచెందింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది.
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల జరుగుతున్న తొలి సభ కావడంతో సభా వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు
MLA Jeevan Reddy | తెలంగాణ రాష్ట్రంలో ధర్మపరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
MLC Kavitha | మా ప్రజల ప్రేమకు, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని కవిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు ఓ వృద్ధురాలు తనను ఆశీర్వదిస్తున్న ఫోటోను ట్యాగ్ చేశారు కవిత.
Minister KTR | రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి ముందస్తుకు రండి.. తప్పకుండా ముం�
టెక్నాలజీ పరంగా భారత్ ఇంకా వెనుకబడి ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. జనాభాకు తగ్గట్టుగా అభివృద్ధి సాధించడంలో చైనా ఆదర్శమని చెప్పారు. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ముందు వరుసలో
ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఇందూరు పర్యటనకు రానున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్�