Nizamabad | రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ రెండు కుటుంబాలది. వృద్ధ వయసులోనూ తాపీ పని చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్న ఆ అన్నదమ్ముళ్ల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తోడబుట్టిన అన్నద�
ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు.
శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల నుంచి వెంటనే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ, ఏపీకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సూచించింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట�
చెరువులు నిండుగా ఉంటేనే పల్లెలకు జవ జీవాలు.. కానీ ఉమ్మడి రాష్ట్రంలో జలాశయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. పూడిక చేరడం.. ఆక్రమణలకు గురికావడంతో పూర్వవైభవాన్ని కోల్పోయాయి. చెరువుల కింద ఉన్న వేలాది ఎకరాల భూము�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఐదు రోజుల క్రితం జరిగిన కత్తిపోట్ల ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి కుమారుడిని హ�
స్వయం సహాయక సంఘాల సభ్యుల పొదుపు డబ్బులతోపాటు రుణాల కిస్తులను సైతం స్వాహా చేసిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలకేంద్రంలో కలకలం రేపింది. సభ్యులు చెల్లించిన డబ్బులను ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయి
రైతులు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ .. రైతుసేవలో అహర్నిశలు తరించే రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. సోమవారం నీలా సహకార సంఘం మార్క్ఫెడ్ ఆధ
నాలుగు వందల ఏండ్లక్రితం ఓ గుట్టపై రాతి బండలో వెలసిన వీరభద్రుడు భక్తుల కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలోని స్వామివారి రథోత్సవం, జాతరకు ఆలయం ముస్తాబ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధులగుట్ట
శివనామ స్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి సందర్భంగా శని, ఆదివారాలలో భక్తులు పోటెత్తారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభోశంకర అంటూ స్వామి�
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు దొంగలు టెక్నాలజీని వాడుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎక్కడో కూర్చొని, ఎలాంటి రిస్క్ లేకుండా ఇంటర్నెట్ను ఆధారం చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు. అమాయకులను బురిడీ కొట్టి
dharmapuri arvindభారతీయ జనతా పార్టీ తరపున దొంగ హామీలతో రైతులను మోసం చేసి ఎంపీగా గెలుపొందిన ధర్మపురి అర్వింద్ 2019, మే నెలలో పదవిని చేపట్టారు. కేంద్రంలోనూ రెండోసారి ఎన్డీయే సర్కారు కొలువుదీరింది.
నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది గాయపడ్డారు. రాయ్చూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద ఆ�