రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నుంచి ప్రతిష్టాత్మ కంగా చేపట్టనున్న కంటివెలుగు శిబిరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు,
మహారాష్ట్రలోని దెగ్లూర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రశాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు�
మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన కోటగిరిలో వక్ఫ్బోర్డు నిధులు రూ.25 లక్షలతో చేపట్టనున్న మైనార్టీ శ్మశాన వాటిక ప్�
క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. ఎల్లారెడ్డిలోని గురుకుల పాఠశాల ఆవరణలో యువజన క్రీడలను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. యువకులు, విద్యార్థులు ప్రతి రోజూ �
అడవిలో నుంచి పొలాల్లో మేయడానికి వచ్చిన ఓ మనుబోతును వేటగాళ్లు హతమార్చారు. ఈ ఘటన మండలంలోని చెన్నాపూర్ ఫారెస్ట్ బీట్ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్నది. గాంధారి రేంజ్ అధికారి రవిమోహన్ తెలిపిన వివరాల ప�
రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణాన్ని ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ప్రజలకు ఆహ్లాదం పంచడానికి అనేక చర్యలు చేపడుతున్నది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి పరిసరాలను సుందరీకరించి మ�
రాజస్తాన్ రాష్ట్రం అజ్మీర్లోని షరీఫ్ దర్గాను తెలంగాణ రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం దర్శించుకొన్నారు. 83వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్మించిన నూతన పోలీసు భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్�
మండల కేంద్రంలో గంజా లయి విక్రయిస్తుండగా ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు కమ్మర్పల్లిలో సమావేశం ఏర్పాటు చేసి వ
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, ఉద్యానవన డైరెక్టర్ హన్మంత్రావు అన్నారు. రైతులకు దీర్ఘకాలం లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్పామ్ సాగుపై రైతులు దృష్టి సార
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టే రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమ లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్, కంటి వెలుగు జిల్ల�
ఆర్మూర్లో పది రోజుల క్రితం బంగారు దుకాణాల్లో చోరీకి పాల్పడిన కే సు లో నిందితులను అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషనలో మంగళవారం ఏర్పాటు చేసిన వి�
కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామం పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చేది మహాభారతంలోని కౌరవుల తల్లి గాంధారి. భారతంలో ధృతరాష్ట్రుడి భార్యగా, కౌరవుల తల్లిగా గాంధారి పేరు అందరికీ తెలిసిందే. అయితే గాంధారి గ్ర�