Arrested | నిజామాబాద్ లో అంతరాష్ర్ట గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్ రాష్ర్ట ముఠాను సభ్యులైను ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద 30 కేజీల గంజాయితో పాటు ఓ కారు, 2 బైకులు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రొ
Baseball | సిరికొండ, ఏప్రిల్21 : ఇండియా స్కూల్ గేమ్స్ బేస్ బాల్ ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి 26 వరకు న్యూఢిల్లీ లోని చత్రసాల్ స్టేడియంలో జరిగే 68వ స్కూల్ గేమ్స్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు సత్యశోధక్ పాఠశాల విద్యార్ధి జ
kamareddy | కామారెడ్డి : వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అ�
Helicopter | కంటేశ్వర్, ఏప్రిల్ 21 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గిరిరాజ్ కాలేజ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు మహోత్సవ ప్రారంభ వేడుకలలో పెను ప్రమాదం తప్పింది.
Waqf Board, Bill | కంటేశ్వర్ ఏప్రిల్ 20 : వక్ఫ్బోర్డు చట్టంను సవరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు.
Nizamabad | వినాయక నగర్, ఏప్రిల్, 20 అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండడంతో పాటు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి �
మెదక్ జిల్లా తూప్రాన్ (Toopran) వద్ద పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్లో ఉండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ ఊడిపోయింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. ప్రైవేట్ ట్రావెల్స్కు చెం�
kotagiri | కోటగిరి : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బాన్సువాడ నియోజకవర్గం లోని కోటగిరి, పోతంగల్ తో పాటు వివిధ మండలాల నుంచి గులాబీ దండు కదలి రావాలని బాన్స్ వాడ మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ జుబేర్ పిలుపునిచ్చారు.
NIZAMABAD | కామారెడ్డి, బిబిపేట్ ( దోమకొండ) ఏప్రిల్ 17 : దోమకొండ లోని పెద్దమ్మ కల్యాణ మహోత్సవానికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ తనయుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్ శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేత�
NIZAMABAD | వినాయక్ నగర్, ఏప్రిల్; 18: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న ఓ వ్యక్తి గొంతు ను మరో గుర్తు తెలియని వ్యక్తి బ్లేడుతో కోసి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
NIZAMABAD | కంఠేశ్వర్ ఏప్రిల్ 17 : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ గాపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమంగా ఈడీ కేసులు పెట్టి చార్జిషీట్ నమోదు చేసిందని కాంగ్రెస్ ప్రచార కమిటీ మె
నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల పేరిట రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాథమిక హకుల ను కాలరాస్తున్నారని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె �