Rowdy sheeters counseling | రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట రెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఐదో పట్ట�
kidnapping case | వినాయక నగర్, ఏప్రిల్ 10 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన బాలిక ఆచూకీ లభ్యమైంది. జిల్లా కేంద్రంలో కిడ్నాప్ కు గురైన బాలికను నిందితుడు కామారెడ్డి జిల్లాలోని తన ఇంట్ల�
CC road work | నస్రుల్లాబాద్ ఏప్రిల్ 10: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నుండి డబుల్ బెడ్ రూమ్ కాలనీ వరకు సీసీ రోడ్డు పనులను మాజీ ఎంపీటీసీ సభ్యుడు కంది మల్లేష్ గురువారం ప్రారంభించారు.
Kotagiri | కోటగిరి : గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలను అరికట్టాలని, గౌడ కులస్తులకు అవమానించిన గ్రామ అభివృద్ధి కమిటీ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గీత పని వారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చే
21 package works | డీచ్పల్లి, ఏప్రిల్ 9: జిల్లాలో నిర్మాణంలో ఉండి మధ్యలో ఆపివేసిన 21A ప్యాకేజీ పనులను పూర్తి చేసి పంట పొలాలకు ప్రభుత్వం నీల్లు అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప
kamareddy | బాన్సువాడ, ఏప్రిల్ 9 : కల్తీ కల్లు తయారీదారులు, విక్రయదారులను ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణముగా బడుగు జీవుల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని బీజేపీ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, బీ�
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్ జిల్లా ల్లో మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు. సూర్య�
Lawyers Protest | హైదరాబాద్ నాంపల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ న్యాయవాది మొహమ్మద్ ముత్తబా అలిపై దాడిని నిరసనగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ విధులను బహిష్కరించి న్యాయస్థానాల్లో విధులకు దూరంగా ఉన్నట్లు బ
Farmers Strike | రైతుల పంటను తరుగు పేరిట అదనంగా వడ్లను కాంట చేస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారని రైతులు మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ కోటగిరి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు.
shabbir ali | మాచారెడ్డి: రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనుగడ సాధ్యమని రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. మాచారెడ్డి గ్రామంలో సోమవారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట�
shabbir ali | మాచారెడ్డి : రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమైన నిర్ణయమని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. మండలంలో ఆయన సోమవారం సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికార
నిజామాబాద్లో (Nizamabad) మూడేండ్ల చిన్నారి అపహరణకు గురైంది. నగరంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో రోడ్డు పక్కన తన అమ్మమ్మ కలిసి నిస్తున్న చిన్నారిని ఓ దుండగుడు ఎత్తుకొని పోయాడు.
Nizamabad | మద్నూర్ : మద్నూర్ మండలంలోని సలాబాత్ పూర్ ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.70 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. ఆలయంలో ఆయన ఆదివారం ప్రత్యేక పూజలు చేసి నూతనంగా నియమింపబడ్డ ఆలయ క
NIZAMABAD | పోతంగల్, ఏప్రిల్ 6 : మండలంలోని గ్రామాల్లో శ్రీ రామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో హనుమాన్ స్వాములు శోభాయాత్ర నిర్వహించారు. ఉదయం నుండే హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక �
BHIKKANUR | భిక్కనూరు : భిక్కనూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ బీజేపీ జెండా ఆవిష్కరించారు.