SSC Results Pothangal | పోతంగల్, ఏప్రిల్ 30 : రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెలుపడ్డాయి. ఈ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రానికి చెందిన రితీక మండల టాపర్గా నిలిచింది.
Exam results | రాష్ర్ట ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాలల్లో కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలకు జే లావణ్య 541/600 మార్కులు సాధించి �
రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరా�
నిజామాబాద్ (Nizamabad) జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పుట్టి రాములు.. వేసవి కాలం కావడంతో రోజూ రాత్రిపూట మిద్దెపై నిద్రిస్తున్న�
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్లో (Rayalaseema Express) చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి చొరబడిన దొంగలు ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతోపాటు విలువైన వస్తువ�
rban MLA | కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భ�
silver jubilee celebration | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లోని వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ లోని ఎల్కతుర్తి జరిగే బీఆర్ఎస్ రజోత్సవ బహిరంగ సభకు తరలి వెళ్లారు.
కుంభమేళాను తలపించేలా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నట్లు అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. పార్టీ రజతోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీఆర్
Chalo Armor | శక్కర్ నగర్ : గ్రామాల్లో కులవృత్తులపై వేటు వేసే విధంగా గ్రామ అభివృద్ధి కమిటీలు చేస్తున్న దౌర్జన్యాలకు నిరసనగా ఈనెల 29న చలో ఆర్మూర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు దేగాం యాద
BRS | శక్కర్ నగర్ : వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి లో ఈనెల 21న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు సుమారు 500 మందితో తరలి వెళ్తున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తెలిపారు.
Indiramma houses | కామారెడ్డి బిబిపేట్ (దోమకొండ )ఏప్రిల్ 26 : అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.