వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్సై రఘుపతి సూచించారు. పట్టణంలోని బృంధావన్ థియేటర్ వద్ద ఆయన మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు
బోధన్ మున్సిపల్ డీఈ గా సుదీర్ఘకాలంగా సేవలందించి ఇటీవలే రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ నుంచి పదవీ విరమణ పొందిన డీఈ లింగంపల్లి శివానందం జయలక్ష్మి దంపతులను బోధన్ లో మంగళవారం ఘనంగా సన్మాన�
కేంద్ర హోంమంత్రి అమిత్షా ఈ నెల 29న నిజామాబాద్లో పర్యటించనున్నారు. పసుపుబోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఆయన వస్తున్నారని ఎంపీ అర్వింద్ తెలిపారు.
జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా సోమవారం పొతంగల్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
Nizamabad | బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని పెద్ద కొడప్ గల్ విద్యుత్ ఎఈ పవన్ కుమార్ పేర్కొన్నారు. పెద్ద కొడప్గల్ శివారులో 33 కేవీ లైన్ ఏబీ స్విచ్ బిగించడం జరిగిందని తెలిపారు.
ప్రతీ ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగంగా ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అన్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల శ్రీరామ గార్డెన్ లో ఆయుష్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన యోగా దినోత్సవం కార్యక్�
విద్యుత్ కోతలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో సబ్స్టేషన్ను రైతులు ముట్టడించారు. విద్యుత్ డీఈ వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు కదిలేదని నిరసనకు దిగారు. ఓవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోయే
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని అనాథ విద్యార్థులకు శుక్రవారం దుస్తులు పంపిణీ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ ఏర్పాటు వార్షికోత్సవం సందర్భంగా యూనియన్ ప్రతినిధులు అనాథ బాలలకు ఒక్కో
దైవ దర్శనానికి కూతురుతో కలిసి వెళ్లిన భార్యాభర్తలు తిరిగి వస్తున్న సమయంలో అదృశ్యమయ్యారు. ముగ్గురి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ మండల పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన ఓ ప్రమాదంలో పలువురు తీవ్ర గాయాలయ్యాయి.ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. నిజామాబాద్ మండల పరిధిలోని మల్లారం గండి ప్రాంతంలో ఈ ప్రమా�
దొంగతనం కేసులో శిక్ష పడి జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తికి జమానత్ పెట్టి విడిపించిన ఇద్దరి జామానత్ దారలకు రూ.80 వేలు కట్టాలని గురువారం నిజామాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది.
మండల కేంద్రంలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేస్తున్నది. మనిషి కనిపిస్తే చాలు వెంటపడి దాడి చేస్తున్నది. దీంతో పెద్దలు, చిన్నారులు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. మండల కేంద్రంలోని అంగడీబజార్లో నరేందర్�
Mad Dog | ధర్పల్లి మండల కేంద్రంలోని పలు కాలనీల్లో పిచ్చికుక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు కనిపించిన వారిని కనిపించినట్టుగా కరిచింది. అంగడి బజార్లో చెప్పులు కుట్టుకుంటున్న బాధితుడు నరేందర్ ను సైతం కుక్క కరిచిం