రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన 130కి పై�
Nizamabad | మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోధన్ ట్రాఫిక్, పట్టణ సీఐలు చందర్ రాథోడ్, వెంకటనారాయణలు సూచించారు. బోధన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్, పట్టణ పోలీసులు బుధవారం వాహనాల తనిఖ�
Bar Association | హిందువులే లక్షంగా పహల్గాంలో నరమేధానికి ఉగ్రవాదులకు దాడులకు పాల్పడ్డారని, దానికి ప్రతీకారం తప్పకుండా తీర్చుకోవాలని, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులకు గుణపాఠం చెప్పాలని నిజామాబాద్ బార్ అసోసి�
Sirikonda BRS | సిరికొండ ఏప్రిల్ 23 : సీపీఎం పార్టీకి చెందిన మల్లెల సుమన్ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. కాగా సుమన్కు జగన్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
Bodhan Municipal Office | శక్కర్ నగర్ : గత రెండు రోజులుగా ఓ పత్రికతో పాటు, యూట్యూబ్ ఛానల్లో ప్రచురితమైన నిరాధార ఆరోపణలు ఖండిస్తూ బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం మున్సిపల్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు.
Rythu Mahotsavam | కంటేశ్వర్, ఏప్రిల్ 23 : రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుండి మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం వేడుక బుధవారం సా�
Inter result | కామారెడ్డి : ఇంటర్ ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో విద్యార్థిన ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బిక్నూర్ గ్రామానికి చెందిన రెడ్డి గంగవ్వ కొడుకు చనిపోయాడు. కాగా ఆ �
కొన్ని రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ అగ్నిగుండాన్ని తలపిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాపూర్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను చించి వేశారు.
Nizamabad | పట్టణ ప్రాంత విద్యార్థుల కంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు పట్టుదల, చురుకుదనం ఎక్కువ అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాల కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్ర�