ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్లో (Rayalaseema Express) చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి చొరబడిన దొంగలు ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతోపాటు విలువైన వస్తువ�
rban MLA | కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భ�
silver jubilee celebration | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లోని వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ లోని ఎల్కతుర్తి జరిగే బీఆర్ఎస్ రజోత్సవ బహిరంగ సభకు తరలి వెళ్లారు.
కుంభమేళాను తలపించేలా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నట్లు అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. పార్టీ రజతోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీఆర్
Chalo Armor | శక్కర్ నగర్ : గ్రామాల్లో కులవృత్తులపై వేటు వేసే విధంగా గ్రామ అభివృద్ధి కమిటీలు చేస్తున్న దౌర్జన్యాలకు నిరసనగా ఈనెల 29న చలో ఆర్మూర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు దేగాం యాద
BRS | శక్కర్ నగర్ : వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి లో ఈనెల 21న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు సుమారు 500 మందితో తరలి వెళ్తున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తెలిపారు.
Indiramma houses | కామారెడ్డి బిబిపేట్ (దోమకొండ )ఏప్రిల్ 26 : అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.
izamabad | కేసీఆర్ పాలనలో 10 ఏండ్ల పాలన సంక్షేమం కోసమైతే.. రేవంత్ రెడ్డిది 17 నెలల పాలన విధ్వంసమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్�
Lingampet | లింగంపేట్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు హిందువులను టార్గెట్ చేసి ప్రా�
Bodhan | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని శ్రీ సత్య సాయి బాబా మందిరంలో గురువారం ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్య సాయి బాబా శివైక్యం చెంది 14 సంవత్సరాలైన సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.
Nizamabad | ఉపాధి హామీ కూలీలకు బకాయి ఉన్న కూలి డబ్బులను వెంటనే చెల్లించాలని, వ్యవసాయ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ఆత్మీయ భరోసాను అందించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్ర�
kamareddy | మద్నూరు మండలంలో ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ హుండీని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గురువారం లెక్కించారు. ఆలయానికి హుండీ ఆదాయం రూ.50,9370 వచ్చినట్లు అసిస
Nizamabad | జమ్మూ కాశ్మీర్ లోని పహాల్ గామ్ లో టూరిస్టులను హతమార్చిన ఉగ్రవాదులను పట్టుకొని ఉరిశిక్ష విధించాలని కోటగిరి గ్రామస్తులు డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద దాడికి నిరసనగా �