రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారనే వార్తల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెంది న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. అమాత్య యోగం లభించేదెవరికి అన్నది చర్చనీయాంశమైంది.
Nizamabad | హైదరాబాద్ చంపాపేటలో అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భ
పట్టణంలోని పెద్ద మసీదు ఎదురుగా ఉన్న బక్రాన్ బీడీ కాంప్లెక్స్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఇఫ్తార్ ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆదివారం ఒక ప్�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వానకు వరి నేలవాలింది. వడగండ్లకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి.
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి నిజామాబాద్ కలెక్టరేట్కు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ఆందోళన
ఏఐసీసీ పిలుపు, పీసీసీ ఆదేశాల మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ �
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ప్రభుత్వ దవాఖాన వరకు 34 ఫీట్ల సీసీ రోడ్డు వేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తూ శుక్రవారం కోటగిరి తాసీల్దార్ కార్యాలయ
Banswada | బోగస్ మాటలు, ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుభేర్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై జనాగ్రహం వెల్లువెత్తుతున్నది. ఎన్నికల ముందర కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకపోవడంతో అన్ని వర్గాల్లో అ�
ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ సూచించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శులు సురేష్, శ్ర�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో (Nizamabad) పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో పర్యటించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తనిఖీలు �
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజమని ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆడపిల్లలకు వెంటనే స్కూటీలు ఇవ్వాలని ప్లకార్డ్సుతో మంగళవారం శాస�
రైతులను మోసం చేస్తే సహించేది లేదని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ హెచ్చరించారు. మంగళవారం ఆయన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. మార్కెట్ యార్డుల�