సమాజానికి, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు కొంతకాలంగా అవినీతి, అక్రమాలకు పాల్పడున్నారు. కొందరు పోలీసులు వక్రమార్గంలో వెళ్తూ పోలీసుశాఖను అప్రతిష్టపాలుచేస్తున్నారు.
ప్రజల ఆస్తులతో పాటు, వారికి రక్షణగా ఉండాల్సిన పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ వక్ర బుద్ధి బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ డబ్బులు అవసరం ఉన్న వారి దగ్గరిక
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా మెడికల్ అధికారుల కండ్లుగప్పి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్ల బాగోతం బట్టబయలైంది. ప్రజలకు ప్రాణం పోసేవారు వైద్యులని ఒకపక్క జనాలు నమ్ముత�
బోధన్ పట్టణంలోని శ్రీలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పుష్కర బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర కాలనీలో నిర్మించిన ఈ ఆలయంలో ఈనెల 13వ తేదీ నుంచి వి�
పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ అధ్యక్షతన శనివ
ఉన్నతాధికారి తీరుతో కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు అధికారి చర్యలతో విసుగు చెందిన వారు.. ఇలా అయితే తాము పనిచేయలేమని అంటున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దుండగులు కొత్త తరహా చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు తాళం వేసిన ఇండ్లు, గుడులు, వ్యాపార సముదాయాలలో దొంగతనాలకు పాల్పడిన దుండగులు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. పోలీసుల న
స్ఆర్ ఫౌండేషన్ (విద్యాదాత, ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి సహకారంతో ) జనగామ గ్రామానికి చెందిన భ్యాగరి జ్యోతి వివాహానికి గురువారం రూ..25వేల ఆర్థిక సాయం అందజేశారు.
మండలంలోని జల్లపల్లి ఆబాదిలో యువకులకు చైతన్యపరిచేందుకు గురువారం సామజిక సేవా కర్త ఏంఎ హకీమ్ క్రికెట్ కిట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలతోపాటు చదువుల�
నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు విఠల్ గౌడ్ కార్మికులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జి�
బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికు సుప్రీంకోర్టు భారీ ఊరట లభించింది. శంకర్పల్లి భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మోకిల పోలీస్స్ట�
బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన మంగలి అఖిల అదే గ్రామానికి చెందిన విద్యాదాత, ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి సహకారంతో విద్యలోనూ క్రీడల్లోనూ రాణిస్తూ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస�