మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇలాకాలోని ఓ చెరువు కోసం రెండు గ్రామాలు కొట్లాటకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం అర్ధరాత్రి మొదలైన వివాదం మంగళవారం సాయంత్రం దాకా కొనసాగింది. చివరకు అధ�
కాంగ్రెస్ మాటల పార్టీ కాదు.. చేతల పార్టీ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎ�
నిజామాబాద్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు పూర్తి స్థాయి ఫీజు చెల్లించి ఫ్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల (మార్చ
గిరిజన సంప్రదాయానికి ప్రతీకైనా లెంగి హోలీ వేడుకను మంగళవారం గాంధారి మండల కేంద్రంలోని సేవాలాల్ ఆలయం ప్రాంగణంలో గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రా�
లక్ష్మీసాగర్ చెరువులో తమకు 60 శాతం వాటా ఉన్నప్పటికీ తమ వాటా ఇవ్వడం లేదని నిజామాబాద్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామస్తులు ధర్నాకు దిగారు. మంగళవారం ఉదయం చందూర్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద రహదారిపై బైఠ�
Nizamabad | ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం నిరాశ కలిగించిందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో న�
వేసవి కాలం నేపథ్యంలో పల్లె ప్రకృతి వనం నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ గ్రామపంచాయతీ కార్యదర్శి దయానంద్ కు సూచించారు. మండలంలోని మొగులానిపల్లి తండా గ్రామ�
Banswada | కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజనల్ లెవెల్ పంచాయతీ అధికా(డీఎల్పీవో)గా సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాన్సువాడ డివిజనల్ పంచాయతీ అధికారిగా నియమిస్తూ జ�
MLC Kavitha | నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు.
పసుపు పంటకు మద్దతు ధర చెల్లించాలని నిజామాబాద్లో రైతులు సోమవారం మెరుపుధర్నాకు దిగారు. ముందుగా మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ఎదుట బైఠాయించారు.
శాసనమండలి ఎన్నికల్లో మాజీ మంత్రి షబ్బీర్ అలీకి కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోవడంపై ముస్లిం మైనార్టీలు భగ్గుమన్నారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని నెహ్రూపార్కు వద్ద సోమవారం నిరసన తెలిపారు. సీన
Mahadharna | కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 11న నిజామాబాద్ ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న మహా ధర్నారు విజయవంతం చేయాలని ఆల్ ఇండియా ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శ�
Farmers Protest | పసుపునకు కనీస మద్దతు ధర చెల్లించాలని, దళారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ వద్ద పసుపు రైతులు మెరుపు ధర్నా చేపట్టారు.
Womens Day | అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించి, వారిని అభినందించారు.