Child Missing | నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రెండు రోజుల క్రితం నాలుగేళ్ల చిన్నారి అదృష్టమైందని రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి వెల్లడించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఓ నిందితుడు గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వివాదంగా మారింది. పోలీసులు కొట్టడంవల్లే నిందితుడు చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు శ�
Murder | నవమాసాలు మోసి, రక్తం పంచి జన్మనిచ్చిన కన్నతల్లిని భర్తతో కలసి అతి దారుణంగా హతమార్చింది ఓ కూతురు. తమకు అన్ని విషయాల్లో అడ్డుపడుతుందనే కోపంతో గొంతు నూలిమి హత్య చేసి ప్రమాదవశాత్తు మరణించిందని తప్పుదోవ �
నిజామాబాద్ సైబర్క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు మరణించడం కలకలం సృష్టించింది. విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్న నిందితుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా పోలీసులు వర్గాలు తె�
MRPS Protest | రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలను చేపట్టడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో ఎమ్మార్పీఎస్ నాయకులు గురువారం నిరసన దీక్షలు చేపట్ట�
నిజామాబాద్ జిల్లాలోని చందూరులో ఒక రోజు ముందే ప్రజలు హోలీ (Holi) వేడుకలు జరుపుకున్నారు. గ్రామంలో సాగమ్మ ఉండడంతో ముందుగానే హోలీ పండుగను నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.
భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బోధన్ (Bodhan) మండలంలోని ఏ రాజ్ పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు గిర్దార్ గంగారెడ్డి, బోధన్ మాజీ జెడ్పీటీసీ గిర్దార్ లక్ష్మ�
Kalyana Laxmi | లింగంపేట్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి చెక్కులను పంపిణీ చేశారు.
Gandhari Model School | జిల్లాస్థాయి క్విజ్ పోటీల్లో గాంధారి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ విద్యార్థులు మొదటి బహుమతి సాధించారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ చంద్రసిర్వి తెలిపారు.
Drunk and Drive | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గు�
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇలాకాలోని ఓ చెరువు కోసం రెండు గ్రామాలు కొట్లాటకు దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం అర్ధరాత్రి మొదలైన వివాదం మంగళవారం సాయంత్రం దాకా కొనసాగింది. చివరకు అధ�
కాంగ్రెస్ మాటల పార్టీ కాదు.. చేతల పార్టీ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎ�
నిజామాబాద్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు పూర్తి స్థాయి ఫీజు చెల్లించి ఫ్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల (మార్చ