kotagiri | కోటగిరి : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బాన్సువాడ నియోజకవర్గం లోని కోటగిరి, పోతంగల్ తో పాటు వివిధ మండలాల నుంచి గులాబీ దండు కదలి రావాలని బాన్స్ వాడ మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ జుబేర్ పిలుపునిచ్చారు.
NIZAMABAD | కామారెడ్డి, బిబిపేట్ ( దోమకొండ) ఏప్రిల్ 17 : దోమకొండ లోని పెద్దమ్మ కల్యాణ మహోత్సవానికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ తనయుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్ శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేత�
NIZAMABAD | వినాయక్ నగర్, ఏప్రిల్; 18: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న ఓ వ్యక్తి గొంతు ను మరో గుర్తు తెలియని వ్యక్తి బ్లేడుతో కోసి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
NIZAMABAD | కంఠేశ్వర్ ఏప్రిల్ 17 : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ గాపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమంగా ఈడీ కేసులు పెట్టి చార్జిషీట్ నమోదు చేసిందని కాంగ్రెస్ ప్రచార కమిటీ మె
నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల పేరిట రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాథమిక హకుల ను కాలరాస్తున్నారని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె �
రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో భూముల ధరలు గరిష్ఠంగా 12 శాతం పెంచారు. వచ్చే ఏడాది మార్చి వరకు పెరిగిన రేట్లు అమల్లో ఉంటాయని టీజీఐఐసీ జూరీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Nizamabad | కంటేశ్వర్ ఏప్రిల్ 14 : జిల్లా కేంద్రంలో డంపింగ్ యార్డ్ పై స్థానిక ప్రజల సమరం కొనసాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి డంపింగ్ యార్డ్ లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాల వల్ల వెలువడుతున్న పొగ దుర్వాసన కారణం�
Nizamabad | నస్రుల్లాబాద్ ఏప్రిల్ 14: నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మందేవ్ పల్లి నెమలి నాచుపల్లి నస్రుల్లాబాద్ దుర్కి తదితర గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలను నాయకులు అధికారులు ఘనంగా నిర్వహించారు.
Gang war | వినాయక్ నగర్, ఏప్రిల్, 14 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి సమయంలో రెండు గ్యాంగ్ల మధ్య జరిగిన ఘర్షణ పరస్పరం దాడులకు దారితీసింది. ఈ దాడిలో రెండు గ్రూపులకు చెందిన ఇద్దరు యువకులు ఒకరి పై ఒకరు దాడ
Nizamabad | పొతంగల్, ఏప్రిల్ 14: పోతంగల్ మండలంలోని కల్లూర్ గ్రామస్తులు 10 రోజుల వయసులో గల జింక పిల్లను ఫారెస్ట్ ఆఫీసర్లకు సోమవారం అప్పగించారు. గ్రామానికి చెందిన రైతులకు వ్యవసాయ పనులు చేస్తుండగా పొలంలో తప్పిపోయి వ�
BRS silver jubilee | ఈ నెల 27 న వరంగల్ లోని ఎల్కతుర్తి లో లక్షలాది మంది తో నిర్వహించే రజతోత్సవ సభకు బాన్సువాడ నియోజక వర్గం నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని బీఅర్ఎస్ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చై�