జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన బోధన్ మండలం సంగం గ్రామానికి చెందిన భానోత్ చందుకు విశ్రాంత ఎంఈఓ బాలగంగాధర్ తనవంతు సాయాన్ని అందజేశారు. ఇటీవల మెదక్ లో నిర్వహించిన సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్�
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మరియు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు.
గత కొంతకాలంగా నిజామాబాద్ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలలో రోడ్లపై పడుకుని ఉన్న ఆవులను దొంగిలించే అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు పట్టుకున్నట్లు వ�
లంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా అందిస్తున్న గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం నిజామాబాద్ జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.
మార్కెట్ యార్డులోని మార్కెట్ కమిటీ గిడ్డంగులతో పాటు గుండారం శివారులోని స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ కు చెందిన గిడ్డంగులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. గోడౌన్లలో బియ్యం నిల్వలు,
పెద్ద కొడప్ గల్ (పిట్లం), మే 22 : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఇండ్ల నిర్మాణ పన
ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి, బుధవారం భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యింది. పంట కొనుగోలు చేయడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నార
అనుమానాస్పద స్థితిలో బాలింత మృతిచెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలో బుధవారం ఉదయం చోటుచేసుకున్నది. అత్త, ఆడబిడ్డ కలిసి ఆమెను హత్య చేశారని బంధువులు ఆరోపించారు. ఈక్రమంలో వారిపై మృతురాలి కుటుంబీకులు దాడికి యత్ని�
ఇంటిని ఆన్లైన్లో నమోదు చేయడానికి డబ్బులు డిమాండ్ చేసిన మండలంలోని గొట్టుముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఘటనా వివరాలను ఏసీబీ డీఎస్పీ �
వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలని కోటగిరి మండల తహసీల్దార్ గంగాధర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సం�
నిజామాద్ జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ ప్రదీప్ కుమార్ సస్పెన్షన్కు గురయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15న బాధిత కుటుంబ సభ్యులు కలెక్టరేట్లో చనిపోయిన ఏవో �
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం ఇళ్లను పేదవారికి మాత్రమే మంజూరు చేయాలని 13వ డివిజన్ బీఆర్ఎస్ ఇంచార్జ్ మహమ్మద్ అక్బర్ నవాజుద్దీన్ అన్నారు. ఆయన మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను బుధవారం కలిసి �
ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చేందుకు లచం అడగడంతో ఓ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన నిజాబాద్ జిల్లా మక్లూరు మండలంలోని గొట్టముక్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.