మండలంలోని సాలూరా గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఎంపీపీ బుద్దె సావిత్రీ రాజేశ్వర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ.ఎనిమిది లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పనులను చేపడుతున్నట్లు తెలి�
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పోలీసు శాఖ పరంగా అన్ని ఏర్పాట్లూ చేశారు. మహాజాతరలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆరు వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. వాహనాల నియంత్రణకు 6వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారు. ట
చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువన రెండున్నర లక్షల ఆయకట్టు దశాబ్దాల క్రితం నుంచి స్థిరీకరించబడింది. కాలక్రమేణా ఇది కాస్త 1.80 లక్షల ఎకరాలకే పరిమితమైంది. మిగిలిన భూములకు వివిధ ఎత్తిపోతల పథకాలతో సాగు న�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హేతుబద్ధంగా జరగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉద్యోగుల ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో కలెక్టరేట్లలో నల్లబ్యాడ్జీ�
సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారంతో రాష్ట్రంలోని గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పల్లెల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలతో ఆహ్లాదకర వాతావారణం నెలకొన్నదని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అ�
మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుకొంటున్నదని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల అభివృద్ధి కోసం పా�
ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత హిజాబ్ వివాదంపై గురువారం స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు తమ ఇష్టంతో ఏదైనా ధరించ వచ్చన్నారు. స్త్రీల వ్యక్తిగత వి
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుక లను వర్ని, కోటగిరి, రుద్రూర్, చందూర్, మోస్రా మండ లాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వే�
చేపూర్లో రైతులు సాగుచేస్తున్న ఆయిల్ పామ్ నర్సరీలో మొక్కల పెంపకం బాగున్నదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు రామచంద్రుడు, విజయ్కృష్ణ అన్నారు. మండలంలోని చేపూర్ �
నిజామాబాద్ : జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సీసాతో పొడిచి దుండగులు కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన జిల్లాలోని రెంజల్ మండలం బొర్గం శివారులో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రె�
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దేశ
నిజామాబాద్ : తన పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. జిల్లాలోని బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ముందుగా పల్లె ప్రకృతి వ�
నిజామాబాద్ : తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక సరస్వతి దేవాలయంలో స్పీకర
నిజామాబాద్ : జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదా పడింది. వర్ని మండలంలో గల సిద్దాపూర్ రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 11న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన ఉండగా 15వ తేదీకి మార్�
తెలంగాణ రాష్ట్రంపై పార్లమెంట్ సాక్షిగా విషం కక్కిన ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం తిరగబడింది. తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. మోదీ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం ఉమ్మడి జిల్లాలో