బాల్కొండ(ముప్కాల్), జూన్ 8: వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ అన్నారు. బాల్కొండలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం ఖలీల్వాడి, జూన్ 6: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్య�
రూ.ఐదు కోట్లతో అధునాతన పరికరాలు50కి పైగా పరీక్షలు చేసే సామర్థ్యంనేడు ప్రారంభించనున్న మంత్రి వేములపేదలకు తప్పనున్న వైద్య పరీక్షల భారం ఖలీల్వాడి, జూన్ 5: సీఎం కేసీఆర్ ముందుచూపుతో సర్కారు దవాఖానలన్నీ కా�
స్వరాష్ట్ర సాధన నుంచి సుపరిపాలన వెలుగుల వైపు..సమైక్యాంధ్ర కుట్రలను చేధించిన ఉద్యమ వారధిఉమ్మడి రాష్ట్రంలో స్వీయ అస్తిత్వానికి ప్రతీకగా నమస్తే తెలంగాణపది వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ పత్రికప్రజల చ�
బోధన్, మే 2: పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ ఇతర రాష్ట్రంలో లేనివిధంగ�
శక్కర్నగర్, జూన్ 2: బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్పై, మున్సిపల్ నిధులు దుర్వినియోగం జరిగాయంటూ వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, అవగాహన లేకుండా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారని మున్సిపల్ చైర్పర�
దాతృత్వం చాటుతున్న మంత్రి ప్రశాంత్రెడ్డి కరోనా చికిత్సకు ప్రభుత్వ దవాఖానల్లో వసతులు స్నేహితులతో కలిసి రూ.కోటిన్నర నిధులతో ఏర్పాటు నిజామాబాద్, జూన్ 2, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బాధితులకు మరింత �
నర్సరీల ఏర్పాటుతో పలువురికి ఉపాధికొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న రైతులు ఆర్మూర్, మే 26: ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై దృష్టికి పెడుతున్నారు. దీంతో పెరుగుతున్న కూరగాయలు, పండ్ల వినియోగంపై ఎక్కువ మక్కువ చూ
ప్రత్యామ్నాయ పంటలపై రైతన్న చూపు పసుపు, మక్కజొన్న, పుదీన, కొత్తిమీర, జొన్న సాగుపై ఆసక్తి వాణిజ్య పంటల సాగుతో లాభాలు ఆర్జిస్తున్న అన్నదాతలు ఆదర్శంగా నిలుస్తున్న మైలారం గ్రామస్తులు ధర్పల్లి, మే 26: ప్రస్తుతం �
సూచనలు అందజేస్తున్న వాతావరణ శాఖమొబైల్ యాప్లో వర్షాల వివరాలు కోటగిరి, మే 26: వ్యవసాయంలో సాగు సేవల కోసం భారత వాతావరణ శాఖ ప్రత్యేకంగా యాప్లను రూపొందించింది. దీని ద్వారా రుతు పవనాల రాక, వర్షపాతం వివరాలను రై�
నిజామాబాద్ జీజీహెచ్లో ప్రత్యేక వార్డు 50బెడ్లు, నలుగురు డాక్టర్లు, సిబ్బందితో సేవలు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు త్వరలోనే ప్రారంభించే దిశగా అడుగులు కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటూన