నిజామాబాద్ : జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సీసాతో పొడిచి దుండగులు కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన జిల్లాలోని రెంజల్ మండలం బొర్గం శివారులో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రె�
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దేశ
నిజామాబాద్ : తన పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. జిల్లాలోని బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ముందుగా పల్లె ప్రకృతి వ�
నిజామాబాద్ : తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక సరస్వతి దేవాలయంలో స్పీకర
నిజామాబాద్ : జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదా పడింది. వర్ని మండలంలో గల సిద్దాపూర్ రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 11న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన ఉండగా 15వ తేదీకి మార్�
తెలంగాణ రాష్ట్రంపై పార్లమెంట్ సాక్షిగా విషం కక్కిన ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం తిరగబడింది. తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. మోదీ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం ఉమ్మడి జిల్లాలో
అలుపెరగని సేవకుడు పోచారం అత్యున్నత పదవుల్లో ఉన్నప్పటికీ నిత్యం ప్రజల్లోనే.. డబుల్ బెడ్రూం ఇండ్లు, సాగునీటి వసతి కోసం కృషి నేడు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు నిజామాబాద్, ఫిబ్రవరి 9, (నమ�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అన్ని మండల కేంద్రాల్లో మోదీ దిష్టిబొమ్మలకు బుధవారం శవయాత్రను నిర్�
నిజామాబాద్ : తెలంగాణపై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీకి శవ యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే ఆ
నిజామాబాద్ : జీవితాంతం కష్ట,సుఖాల్లో తోడుంటానని ప్రమాణం చేసి పెండ్లి చేసుకున్న భర్త వికృత చర్యలకు పాల్పడ్డాడు. తన భార్యను వదిలించుకోవడానికి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..గంగా సాగర్, స్రవంత
నిజామాబాద్ : జిల్లాలో టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రెంజల్ మండలంలోని నీల ఎంపీటీసీ-1 గడ్డం స్వప్న ఎమ్మెల్యే షకీల్ అమెర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి
RTC Bus | ఆర్టీసీకి చెందిన గరుడ బస్సులో నుంచి పొగలు వచ్చాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ ఆర్టీసీ బస్సులో వెలుగు చూసింది.
‘దళిత బంధు పథకం పేదలకు వెలుగు దివ్వెలాంటిది.. గత ప్రభుత్వాలు పేదల కోసం పాటుపడిన దాఖలాలు లేవు.. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది..ఎలాంటి షరతులు లేకుండా వంద శాతం రాయితీతో రూ.10 లక్షలు మంజూరు చేయాలనే ఆలోచన ర
గ్రామంలోని ప్రభుత్వ బడిని అభివృద్ధి చేయాలని సంకల్పించారు కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామస్తులు. తలాకొంత పోగుచేసి 13 ఏండ్ల క్రితం ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించారు.