హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాను దాదన్నగారి కళ్యాణ్రావు(25) ప్రమాదంలో మృతిచెందాడు. కళ్యాణ్ ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పంజాబ్లోని పట్ట�
డిచ్పల్లి, జూన్ 15: ప్రభుత్వ పాలనాశాస్త్రం పరిపాలనకు దిక్సూచి వంటిదని టీయూ వీసీ రవీందర్గుప్తా అన్నారు. టీయూలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పాలనాశాస్త్రంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత�
సర్పంచులకు ఎమ్మెల్యే షకీల్ హామీ శక్కర్నగర్, జూన్ 12: చిన్న గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని, సర్పంచులు ఆందోళనకు గురికావద్దని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. �
సస్పెన్షన్ వేటు | నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఎస్ఐ శివప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. గాంధారి మండలంలో మంగళవారం రాత్రి శివాజీ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.
మాక్లూర్, జూన్ 8: మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, ఎంపీడీవో సక్రియాతో మంగళవారం ప్రత్యేక సమావ�