టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎంకే ముజీబుద్దీన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్లో నిర్వహించనున్న కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్
జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి నిజామాబాద్కు పేరుప్రతిష్ఠలు తేవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నగరంలోని డీఎస్ఏ మైదానంలో నెహ్రూ యువ
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా చార్జ్షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్లో బుధవారం నిర్వహించిన విజిలెన్
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కొల్లూర్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గజాజన్ మహరాజ్ ఆల యం ఏడో వార్షికోత్సవానికి సర్వం సిద్ధమైం ది. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన రెండు సద్గురు గజానన్ మహరాజ్ ఆలయా�
ఎల్ఐసీలో ప్రభుత్వ మూలధనం కేవలం రూ.100కోట్లే. కానీ తన లాభాల్లో ఏటా ఐదుశాతాన్ని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో అందిస్తున్నది. ఏటా రూ.28వేల కోట్ల డివిడెండ్ కేంద్రప్రభుత్వానికి అందిస్తున్న అక్షయపాత్ర భారత
కరోనా మహమ్మారి అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. అందులో భాగంగానే గ్రామాల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి తమ పిల్లలను పంపించే తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. కరోనా సమ�
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అందుకే దేశప్రధానిగా కేసీఆర్ను చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. వేల్పూర్ మ�
రాష్ట్రంలోని హైదరాబాద్ మినహా ఇతర ఏ జిల్లాల్లో లేని విధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మత్తుపదార్థాలను విక్రయిస్తున్న ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు. జిల్లా కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిత
నిజామాబాద్/ వేల్పూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ
నిజామాబాద్ : వీరనారి చాకలి ఐలమ్మ భూ స్వాముల ఆధిపత్యాన్ని ఎదురిస్తూ కొనసాగించిన తిరుగుబాటు భూ పోరాటానికి నాందిగా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని వేల్పూర్, పడిగెల్ గ్రామాల్లో �
బీజేపీ కార్యకర్తలు మరోసారి గూండాగిరీకి దిగారు. పసుపుబోర్డు ఏర్పాటుపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులపై రాళ్లదాడి చేశారు. కమలం కార్యకర్తల దాడిలో పలువురు రైతు లు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు
నిజామాబాద్ : అభివృద్ధి పనులు చేసే వారి కాళ్లల్లో కట్టెలు పెట్టే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అరవై ఏండ్లలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ఏడు సంవత్సరా�
టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డికి గురువారం అపూర్వ స్వాగతం లభించింది. ఇందల్వాయి నుంచి నిజామాబాద్ వరకు వేలాది వాహనాల శ్రేణితో భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు గురువారం అంబరాన్నంటాయి. వేల్పూర్, మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. నిజా�