నిజామాబాద్ : వీరనారి చాకలి ఐలమ్మ భూ స్వాముల ఆధిపత్యాన్ని ఎదురిస్తూ కొనసాగించిన తిరుగుబాటు భూ పోరాటానికి నాందిగా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని వేల్పూర్, పడిగెల్ గ్రామాల్లో �
బీజేపీ కార్యకర్తలు మరోసారి గూండాగిరీకి దిగారు. పసుపుబోర్డు ఏర్పాటుపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులపై రాళ్లదాడి చేశారు. కమలం కార్యకర్తల దాడిలో పలువురు రైతు లు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు
నిజామాబాద్ : అభివృద్ధి పనులు చేసే వారి కాళ్లల్లో కట్టెలు పెట్టే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అరవై ఏండ్లలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ఏడు సంవత్సరా�
టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డికి గురువారం అపూర్వ స్వాగతం లభించింది. ఇందల్వాయి నుంచి నిజామాబాద్ వరకు వేలాది వాహనాల శ్రేణితో భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా �
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు గురువారం అంబరాన్నంటాయి. వేల్పూర్, మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. నిజా�
5వేల కార్లు, 3 వేల బైక్లతో వరుస కట్టిన వాహనాలు అట్టహాసంగా టీఆర్ఎస్ నూతన అధ్యక్షుడి స్వాగతోత్సవం ఇందల్వాయి నుంచి నిజామాబాద్ నగరం వరకు భారీ ర్యాలీ అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికిన టీఆర్ఎస్ శ్రేణులు న�
టీఆర్ఎస్, గులాబీ నాయకులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే భరతం పట్టేందుకు జీవన్ రెడ్డి కంకణబద్ధులై ఉంటారనే విశ్వాసం ఉందని రాష్ట్ర మంత్రి వేముల ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగినట్లు బహ
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులై జిల్లా కేంద్రానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికి ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ఘనస్వాగతం �
కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు విద్యార్థులకు పండ్లు పంపిణీ పలు చోట్ల అన్నదానాలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్�
సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం వేల్పూర్ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక�
నిజామాబాద్ : జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి ఘనస్వాగతం లభించింది. నిజామాబాద్ సరిహద్దు ప్రాంతం ఇందల్వాయి నుంచి నిజామాబా
బీజేపీ నేతలు అవకాశం కోసం చూస్తున్నారు. వారికి మరోసారి అధికారమిస్తే తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేస్తారు. అంతటి పుణ్యాత్ములు వాళ్లు. బీజేపీ నేతలు మాటిమాటికీ హిందుస్థాన్, పాకిస్థాన్ లేదంటే దేశం క�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విస్తరించిన బాన్సువాడ నియోజకవర్గం యావత్ రా ష్ర్టానికి ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్, చం�