శ్రీరాంసాగర్ ప్రాజెక్టు| ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు క్రమంగా నిండుతున్నది. వర్షాల కారణంగా జలాశయంలోకి భారీగా వరద నీరు వస్తున్నది. దీంతో ప్�
శ్రీరాంసాగర్| శ్రీరాంసాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 19,629 క్యూసెక్కుల నీరు వస్తున్నది. జలాశయ�
జోరు వానలు| రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వానలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం 6 గంటల వరకు అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంక�
నిజామాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2018, డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఒక్కోటి అమలు చేస్తున్నది. బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే పింఛన్ను డబ�
సీఎం కేసీఆర్ కృషితోనే నిజాంసాగర్లోకి కాళేశ్వర జలాలు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 6.77 టీఎంసీలు..గుత్ప నుంచి ఆరు విడుతలుగా నీటిని విడుదల చేస్తాం నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డ�
వేల్పూర్/ఏర్గట్ల, జూలై 5 : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు| జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొద్దిగా తగ్గింది. నిన్న ప్రాజెక్టులోకి 3400 క్యూసెక్కులకుపైగా వరద రాగా, ప్రస్తుతం 3133 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 668 క్యూసెక్కుల
మూడో రోజూ కొనసాగిన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం గ్రామాల్లో ‘ప్రగతి’ పండుగ వాతావరణం మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 3 : జిల్లావ్యాప్తంగా మూడో రోజైన శనివారం పల్లె, ప�
ట్యాంకర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. | ఆర్మూర్ పట్టణ సమీపంలోని పెర్కిట్ శివారులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టింది.
శ్రీరాంసాగర్| గోదావరి నదికి క్రమంగా వరద పెరుగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో నదిలోకి నీరు వచ్చిచేరుతున్నది. దీంతో జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్ర
సికింద్రాబాద్ : నగరంలోని బోయిన్పల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో తల్లి, పెద్ద కుమార్తె మృతిచె