జూరాల, శ్రీరాంసాగర్ జలాశయాలకు భారీగా వరద | రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా బేసిన్లోని జలాశయాలకు వరద వచ్చి చేరుతోంది. జోగులాంబ గద�
శ్రీరాంసాగర్కు కొనసాగుతున్న వరద | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 14,797 క్యూసెక్కుల వరద వస్తున్నది. శ్రీంసాగర్
నిజామాబాద్ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ | గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి 12,658 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు.
పల్లె ప్రగతితో మహర్దశ అభివృద్ధిలో పోటీ పడుతున్న తండా రెండేండ్లలోనే ఊహించని ప్రగతి ఉత్తమ పంచాయతీకి అధికారుల సిఫారసు వర్ని, జూలై 18: ఐదు వందల జనాభా దాటిన ప్రతి తండాను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీగా మార్చ
ఎస్సారెస్పీ | ఎస్సారెస్పీలోకి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్లో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతున్నది.
శ్రీరాంసాగర్| శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతున్నది. ఎగువన జోరుగా వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో ప్రస్తుతం జలాశయంలోకి 80,544 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
శ్రీరాంసాగర్కు 96వేల క్యూసెక్కుల భారీ వరద | నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 95,761 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. ఎగువన విష్ణుపురి రిజర్వాయర్ రెండ�