హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు డ్యామ్లోకి ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యామ్కు ఇన్ఫ్లో 21,5
నందిపేట్: రాష్ట్రంలో మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసి ప్రోత్సహిస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో నిర్మిస్తున్
ఆర్మూర్: పాఠశాలల ప్రారంభోత్సవానికి ముందే పకడ్బందీగా కొవిడ్ నివారణ చర్యలు చేపట్టాలని ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మండల పరిషత్ కార�
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ నారాయణరెడ్డి ఇవాళ మొక్కలు నాటారు.
రూ.200 కోట్లతో నిజామాబాద్లో ఆహారశుద్ధి పరిశ్రమ ఆహార ఉత్పత్తుల రంగంలోనే 12కుపైగా యూనిట్లు రాక హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే పరిశ్రమలన్నీ హైదరాబాద్నుంచి ఆంధ్రాకు తరలిపో
Sriram sagar | శ్రీరాంసాగర్కు పెరిగిన వరద | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. నదీ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రవాహం వచ్చి చేరుతోంది. డ్యామ్లోకి ప్రస్తుతం 61,650 క్యూసెక్కుల ఇన్ఫ్ల
Sriram Sagar Dam : శ్రీరాంసాగర్కు పెరుగుతున్న వరద | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పెరుగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 36,980 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఆరువేల క్యూసెక్కుల నీటిని వదులుతూ �
ట్రాక్టర్పై గ్రామాల్లో పర్యటించిన స్పీకర్ పోచారం | సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి స్వయంగా ట్రాక్టర్పై గ్రామాలకు వెళ్లి.. ప్రజా సమస్యలపై ఆరా తీశారు. జిల్లాలోని కోటగిరి మండలంలో ఉదయం ఈ సందర్భంగా గ్రామ�
ఇందూరు, ఆగస్టు 16: ఇండో-నేపాల్ రూరల్ గేమ్స్-2021 ఆధ్వర్యంలో కాఠ్మాండులో జరిగిన అంతర్జాతీయ చెస్ పోటీల్లో నిజామాబాద్కు చెందిన హర్షిత, రిషిత స్వర్ణ పతకాలు సాధించారు. వాళ్ల తండ్రి నర్సింగ్రావు కు టుంబ పరిస�
కొడుకు హత్య | వేధింపులు భరించలేక తండ్రి కొడుకును హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని రెండో టౌన్ పోలీస్
నిజామాబాద్ | భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగేపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్సై రవీందర్ తెలిపిన వివరాలు ఇలా
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.6 కోట్లతో నిర్మాణం చురుకుగా కొనసాగుతున్న పనులు ఇప్పటికే 80 శాతం పూర్తి మరో రెండు నెలల్లో అందుబాటులోకి భవనం హర్షం వ్యక్తంచేస్తున్న జిల్లావాసులు ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప�