నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆటో షోలో అన్ని రకాల వాహనాలు నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో పలు కంపెనీల స్టాళ్లు.. కొనుగోలుదారులకు అక్కడికక్కడే రుణ సదుపాయం నిజామాబాద్, సెప్టెంబర్ 24, (నమస్తే తెలంగాణ ప్రత
బళ్లారి: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) రజత పతకం సొంతం చేసుకున్నాడు. మంగళవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో నిజామాబాద్కు చెందిన హుసాముద్దీన్ 0-5తో
మంత్రి వేముల | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
రిటైల్ లైసెన్స్ కోసం బిడ్లను ఆహ్వానించిన పీఎన్జీఆర్బీ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లాలో సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థ రానున్నది. ఇందుకు సంబంధించిన రిటైల్ లైసెన్స్ల కోసం ఆసక్తి ఉన్నవార�
ఇందూరు: రాష్ట్రస్థాయి సెపక్తక్రా సీనియర్ టోర్నీలో నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు రెండవ స్థానం సాధించింది. హైదరాబాద్లోని ఛాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో బుధవారం కొనసాగిన 8వ రాష్ట్రస్థాయి సెపక్
నిజామాబాద్ సిటీ: మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని ట్రైనీ ఐఏఎస్ మకరందు అన్నారు. బుధవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజినీర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర
అంతరాష్ట్ర రహదారి | జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ప్రవాహం లో మునిగి పోయిన అంతరాష్ట్ర రహదారి గురువారం ఉదయం కాసింత పైకి తేలింది.
Nizamabad | చిరుత దాడిలో లేగదూడ మృతి | నిజామాబాద్ జిల్లాలో చిరుత దాడిలో లేగదూడ మృతి చెందింది. ఇందల్వాయి మండలం మెంగ్యానాయక్ తండాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకున్నది.
గోదారమ్మ | ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పోటెత్తింది.
Sri Ramsagar Dam | శ్రీరాంసాగర్కు పోటెత్తుతున్న వరద.. 16 గేట్లు ఎత్తివేత | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పోటెత్తుతున్నది. గోదావరి ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస
Sheep | నిజామాబాద్ జిల్లాలో ఓ గొర్రె రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. జక్రాన్పల్లి మండల కేంద్రానికి చెందిన తొగరి లక్ష్మణ్కు గొర్రెల మంద ఉంది. ఈ మందలోని ఓ గొర్రె ప్రసవించింది. ఆ గొర్రెకు పుట్�
Sriramsagar Dam | శ్రీరాంసాగర్కు వరద.. ఎనిమిది గేట్ల ఎత్తివేత | నిజామాబాద్ జిల్లాలో గోదావరి ఎగువన భారీ వర్షాలు కురిశాయి. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం డ్యామ్కు 24,150 క్యూసెక్కుల
sanitation | పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో తుకారం రాథోడ్ అన్నారు. మాక్లూర్ మండల పరిధిలోని గుత్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన పరిశీలించారు.