రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి ఆర్మూర్, ఆగస్టు 5 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కాలుష్య నియంత్రణ చట్టం లో సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యసభ సభ్యుడు కేఆర్. సురేశ్రెడ్డి కోరారు. రాజ్యసభలో
సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ పథకానికి దండిగా దరఖాస్తులు రజక, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పథకానికి విశేష స్పందన ఉమ్మడి జిల్లాలో సుమారు 4వేల సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లు ఇప్పటి వరకు 2,323 దరఖాస్
నవీపేట, ఆగస్టు 3: హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అవెన్యూ ప్లాం టేషన్ను వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా పేర్కొ న్నారు. నవీపేట మండలంలో
హరితహారం లక్ష్యం 15లోగా పూర్తి చేయాలి కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూర్, ఆగస్టు 3: ఆరు రకాల ధీర్ఘకాలికవ్యాధులకు సంబంధించి జిల్లాలో మంగళవారం నుంచి చేపడుతున్న హెల్త్వీక్ సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర�
శ్రీరాంసాగర్ | స్నేహితుల దినోత్సవం రోజే నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాల్కొండ మండలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో సరదాగా స్నానానికి వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ముగ్గురు గల్లంతయ్యారు.
హైదరాబాద్ : మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఓ పొలిటికల్ టూరిస్ట్ అని పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అన్నారు. యాష్కీకి సబ్జెక్ట్ తక్కువ, సౌండ్ ఎక్కువ అని ఎద్దేవా చేశారు. పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ.జ�
ఎస్సారెస్పీ దిగువన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ సమీపంలో గోదావరి తీరాన ఉన్న సాంబయ్య ఆశ్రమంలో చిక్కుకున్న ఏడుగురు స్వాములను ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం రక్షించింది. మంచిర్యాల జిల్లా హాజీప�
మంత్రి ప్రశాంత్ రెడ్డి | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మోతే, అక్లూర్, భీమ్గల్ ముచ్కూర్లలో భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులను, పంటలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల �
నిజామాబాద్ : విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను, చెరువులను రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారంనాడు మంత్రి మోతే. అక్లూర్, భీమ్గల్, ముచ్కూర్ లోని �
అనుమానం| నిజామాబాద్: జిల్లాలోని రుద్రూర్లో దారుణ హత్య జరిగింది. భార్య, కూతురిని హత్య చేసాడు భర్త. రుద్రూర్కు చెందిన మల్లీశ్వరీ, గంగాధర్ భార్యాభర్తలు. వారికి ఒక కూతురకు ఉన్నది. కాగా, భార్య మల్లీశ్వరిపై �
శ్రీరాంసాగర్| శ్రీరాంసాగర్ ప్రాజెక్టకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి 2.3 లక్షల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తిన అధికారులు.. 2 లక్షల క్యూ�