డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ఎంపీకి సవాల్ వేల్పూర్, జూన్ 29 : ‘పసుపు బోర్డు ఏ మైంది.. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ ని నెరవేర్చాలని రైతులు అడిగితే గుండాల�
పీఏసీఎస్లలో భారీగా నిల్వలు అవసరానికి తగ్గట్లుగా యంత్రాంగం ఏర్పాట్లు 89 సహకార సంఘాల్లో సరఫరాకు సంసిద్ధం రైతులకు ఇబ్బందులు లేకుండా సర్కారు చర్యలు నిజామాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వాసకాలం స�
తాళ్లరాంపూర్లో అడ్డుకున్న రైతులు అన్నదాతలపై బీజేపీ కార్యకర్తల దాడి ఏర్గట్ల, జూన్ 28: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అర్వింద్కు చేదు అనుభవం ఎదురైంది. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్�
హరితహారం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చ అభివృద్ధి పనులపై తీర్మానం దోమకొండ/నస్రుల్లాబాద్/బీబీపేట్/బీర్కూర్/నిజాంసాగర్/పిట్లం/బాన్సువాడ రూరల్/తాడ్వాయి, జూన్ 26 : దోమకొండ మండల
ఇందల్వాయి, జూన్ 25 : తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముగింట్లోకి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఐడీసీఎంఎస్ చైర
ఎస్సారెస్పీ | జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉందన్నారు.
నిజామాబాద్ జిల్లా | నవీపేట మండలం మల్లేశ్వరం గ్రామంలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున కొండూరు సాయిలు అనే వ్యక్తి తన నివాసం పక్కన
వ దంపతుల ఆత్మహత్యాయత్నం | నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెళ్లయి నిండా 10 రోజులు గడవకముందే పురుగుల మందు తాగి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు.
కమ్మర్పల్లి/ఏర్గట్ల/ఆర్మూర్/నందిపేట్ రూరల్: జూన్ 20 : కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వనదేవత, పోచమ్మకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానలు కురవాలని, గ్రామస్�
హైదరాబాద్, జూన్ 19 ( నమస్తే తెలంగాణ): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు చెరువుల అభివృద్ధి, నూతన చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.172 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (నీట
బిడ్డలకు మొదటి హీరో తండ్రే! నడక, నడత నేర్పేదీ ఆయనే.. నేడు ఫాదర్స్ డే బాన్సువాడ రూరల్, జూన్19:నాన్న అను రెండు అక్షరాలు మరుపురాని మధుర క్షణాలు.. ఈ రెండక్షరాల పదంలో వ్యక్తి జీవితం మొత్తం దాగి ఉంది. ప్రతి ఒక్కరి
లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేత నేటి నుంచి తెరుచుకోనున్న మార్కెట్లు అన్లాక్లోనూ ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనంటున్న నిపుణులు కమ్మర్పల్లి, జూన్ 19: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభు త్వం మే 12వ తేదీ నుంచి �