ప్రైవేటు టీచర్లకు వరుసగా రెండో నెలా ప్రభుత్వ సాయం రూ.2వేలతో పాటు 25 కిలోల సన్నబియ్యం అందజేత రెండో నెల సాయానికి భారీగా పెరిగిన లబ్ధిదారుల సంఖ్య అర్హులైన వారందరికీ అండగా నిలుస్తున్న రాష్ట్రప్రభుత్వం నిజామ�
స్నేహితుడి కోసం మొదలెట్టి.. 89సార్లు రక్తదానంఎంతోమంది ప్రాణాలు కాపాడిన చంద్రశేఖర్ ఇందూరు, మే 25:రక్తదానం అంటేనే భయపడుతుంటారు కొందరు. ఒక్కసారి దెబ్బ తగిలి కొంచెం రక్తస్రావమైతే ఆందోళన చెందుతుంటారు. కానీ సం�
సాగుతో భూసారం పెరుగుదలఎరువుల ఖర్చు తగ్గుదలరైతులకు మేలు భూసారం ఎంతగా పెరిగితే అందులో మనం పండించే పంటలు అంతగా దిగుబడిని అందిస్తాయి. అందుకోసం చాలా మంది రసాయన ఎరువులు వాడుతుంటారు. దీంతో నేలల్లో పోషకాలు లోప�
సమస్యలుంటే మాకు చెప్పండికొవిడ్ బాధితులతో ఫోన్లో మాట్లాడిన నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు, మే 25: ‘ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా..? మీకు మందులు ఇస్తున్నారా.. మీ ఆరోగ్య విషయ�
ఉదయం 10 దాటాక రోడ్డెక్కితే బండి సీజ్ ముందస్తు అనుమతి, ఈ-పాస్ ఉంటేనే అనుమతులు ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ అమలు కామారెడ్డిలో 991, నిజామాబాద్లో 5000 వాహనాలు సీజ్ నిజామాబాద్లో 965, కామారెడ్డిలో 4వేల లా
పాజిటివ్ రేటు 32 నుంచి 10శాతానికి తగ్గిందిలాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలినిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు, మే 22 : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నదని, ఒకప్పుడు 32శాతంగా ఉన్న పా�
తెలంగాణ యూనివర్సిటీ వైస్చాన్స్లర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంపరిశోధనా నేపథ్యం.. యురేనియంపై అధ్యయనం32ఏండ్లు ప్రొఫెసర్గా సేవలునాలుగో రెగ్యులర్ వీసీగా సోమవారం బాధ్యతల స్వీకరణ ఎన్నా
సిరికొండ, మే 20: కరోనా వ్యాప్తి కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై రాజశేఖర్ కోరారు. మండలకేంద్రంలో సిబ్బందితో కలిసి వాహనాలను గురువారం తనిఖీ చేశారు. ఉదయం 10 గంటల తర్వాత ఇండ్ల నుంచి బయటికి వచ్చిన వారి వివ�
క్రైం న్యూస్ | రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై 15 కేసులు నమోదు చేశామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డిఎడపల్లి పీహెచ్సీ సందర్శన ఎడపల్లి (శక్కర్నగర్), మే 18: కరోనాను ప్రాథమిక దశలోనే గుర్తించి, వెంటనే చికిత్సను ప్రారంభిస్తే ప్రజలు త్వరగా కోలుకుంటారని నిజామాబాద్ కలెక్ట�
రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ధర్పల్లిలో ఐసొలేషన్ కేంద్రం ప్రారంభం ధర్పల్లి, మే 18: ప్రజలు భయపడకుండా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ అప్రమత్తతతో కరోనా అరికడుదామని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్