అలుపెరగని సేవకుడు పోచారం అత్యున్నత పదవుల్లో ఉన్నప్పటికీ నిత్యం ప్రజల్లోనే.. డబుల్ బెడ్రూం ఇండ్లు, సాగునీటి వసతి కోసం కృషి నేడు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు నిజామాబాద్, ఫిబ్రవరి 9, (నమ�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అన్ని మండల కేంద్రాల్లో మోదీ దిష్టిబొమ్మలకు బుధవారం శవయాత్రను నిర్�
నిజామాబాద్ : తెలంగాణపై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీకి శవ యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే ఆ
నిజామాబాద్ : జీవితాంతం కష్ట,సుఖాల్లో తోడుంటానని ప్రమాణం చేసి పెండ్లి చేసుకున్న భర్త వికృత చర్యలకు పాల్పడ్డాడు. తన భార్యను వదిలించుకోవడానికి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..గంగా సాగర్, స్రవంత
నిజామాబాద్ : జిల్లాలో టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రెంజల్ మండలంలోని నీల ఎంపీటీసీ-1 గడ్డం స్వప్న ఎమ్మెల్యే షకీల్ అమెర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి
RTC Bus | ఆర్టీసీకి చెందిన గరుడ బస్సులో నుంచి పొగలు వచ్చాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ ఆర్టీసీ బస్సులో వెలుగు చూసింది.
‘దళిత బంధు పథకం పేదలకు వెలుగు దివ్వెలాంటిది.. గత ప్రభుత్వాలు పేదల కోసం పాటుపడిన దాఖలాలు లేవు.. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది..ఎలాంటి షరతులు లేకుండా వంద శాతం రాయితీతో రూ.10 లక్షలు మంజూరు చేయాలనే ఆలోచన ర
గ్రామంలోని ప్రభుత్వ బడిని అభివృద్ధి చేయాలని సంకల్పించారు కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామస్తులు. తలాకొంత పోగుచేసి 13 ఏండ్ల క్రితం ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించారు.
300 మంది నుంచి రూ.54 లక్షలు వసూలు పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఫర్నిచర్, బ్రోచర్లు, ఇతర సామగ్రి సీజ్ నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 5 : నిజామాబాద్ జి ల్లా కేంద్రంలో అక్రమంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్న స్థ�
ప్రభుత్వ పథకాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి వంద శాతం రాయితీ పై చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ బాన్సువాడ లో చేపల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం బాన్సువాడ, ఫిబ్రవర�
మూడేండ్లుగా పసుపు కొనుగోళ్ల సీజన్ ప్రారంభం కాగానే ఎంపీ అర్వింద్ సరికొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర పెరిగితే తమ కృషే కారణమంటూ గొప్పలు చెప్పుకుంటూ.. ధర పతనమైతే పత్త
ఆంగ్లం కోసం..ఆరు కిలోమీటర్లు ప్రభుత్వ తాజా నిర్ణయంతో గతకాలపు వెతలకు చెల్లుచీటి సొంతూళ్లోనే అందుబాటులోకి ఇంగ్లిష్ మీడియం మాల్తుమ్మెద పాఠశాలకు తొమ్మిది గ్రామాల విద్యార్థులు ‘మన ఊరు – మన బడి’తో విద్యా�