Nizamabad | గత కొన్నిరోజులుగా శీతల గాలులు, చలితో వణికిపోతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. సోమవారం తెల్లవారుజాము నుంచే నిజామాబాద్, డిచ్పల్ల�
Suicide | అప్పుల బాధ భరించలేని ఒక నిర్ణయం దారుణమైన నిర్ణయం తీసుకుంది. పక్కరాష్ట్రం వెళ్లిన ఈ కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో వెలుగు చూసింది.
విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో నలుగురి బలవన్మరణం ఇద్దరు కుమారులతో కలిసి భార్యాభర్తల ఆత్మహత్య నిజామాబాద్ క్రైం, జనవరి 8: అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిన ఓ వ్యాపారి కుటుంబం విజయవాడ దుర్గమ్మ సన్
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్రంతోపాటు పక్కనే ఉన్న మాదాపూర్ గ్రామంలో దుండగులు హల్చల్ చేశారు.
Road accident in Nizamabad .. two Teenagers killed | జామాబాద్లో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. లక్కోరా వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టకున్నాయి. దీంతో ఇద్దరు యువకులు కిందపడిపోయారు.
MP Aravind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై అట్రాసిటీ కేసు నమోదైంది. నగరంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త బంగారు సాయి ఫిర్యాదు
నియోజకవర్గ దవాఖానల్లో సకల సౌకర్యాలు పీహెచ్సీల్లో ఆక్సిజన్ బెడ్లు ప్రారంభించిన వేముల కమ్మర్పల్లి, జనవరి 4: ఆక్సిజన్ అందక ప్రజలు ఇబ్బంది పడకూడదన్నదే తన తపన అని రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ �
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మోత్కులగూడెంకు చెందిన రైతు జెట్ట హన్మయ్యకు మూడెకరాల భూమి ఉన్నది. రైతుబంధు ప్రారంభానికి ముందు ఆయన ఏటా వ్యవసాయానికి వడ్డీ వ్యాపారులవద్ద అప్పు చేసేవారు. వడ్డీ అధికంగా ఉండట�
రైతులు ఆందోళన చేసినా పట్టించుకోవట్లే..టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు నిలదీసినా స్పందించదురేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుక్కల్లా మొరుగుతున్నారుయాసంగిలో వరి సాగు చేసి రైతులు రోడ్డున పడాలనే కుట్రలుబీజేపీ ఎం�
Rythu Bandhu | టంగ్… టంగ్… మంటూ పెట్టుబడి సాయం నగదు రైతుల అకౌంట్లలో జమ అవుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 28వ తేదీ నుంచి మొదలైన ప్రక్రియ రెండో రోజు జోరుగా
Paddy procurement | ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం పోరుబాటపట్టింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుమేరకు సోమవారం ఉదయం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ
హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్