వర్ని మండలం సిద్ధాపూర్కు ఈ నెల 11న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ రానున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, ప్రతి రైతు �
70 ఏండ్లలో జరగని అభివృద్ధి ఏడేండ్లలో జరిగింది రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గాంధారి మండలం ముదెల్లిలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులకు సభాపతి భూమిపూజ గాంధారి, ఫిబ్రవరి 4: కేసీఆర్ పాల�
మండలంలోని మారుమూల గ్రామం ఖండ్గావ్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధి కోసం ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల రూ.50 వేల అర్థికసహాయాన్ని అందించారు.
ఏండ్ల కల నెరవేరింది ఉద్యోగులకు శాశ్వత పరిష్కారం.. న్యాయబద్ధమైన విభజనఅంటున్న ఉద్యోగులు మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకూ మెరుగైన విద్యాబోధన అందించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న
పసుపు ధర రోజురోజుకూ పడిపోతున్నది. పంట మార్కెట్కు చేరుతున్న తరుణంలో మద్దతు ధర లేక రైతులకు నిరాశే ఎదురవుతున్నది. మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలని కోరుతున్నప్పటికీ రూ.10 వేలైనా వస్తుందని రైతులు భావించారు. అది కా�
నిజామాబాద్ : సినీ నటి అక్కినేని అమల గొప్ప మనసు చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఖంద్గాం ప్రాథమికోన్నత పాఠశాలకు అక్కినేని అమల రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్
నిజామాబాద్ : జిల్లాలో హరితహారం మొక్కల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం పట్ల కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సీరియస్ అయ్యారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులు, సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు. మల్కాపూర్, అ
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు 98 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ తుంగతుర్తి, ఫిబ్రవరి 3 : నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
నిజామాబాద్, ఫిబ్రవరి 3: జిల్లాలోని జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంవేంకటేశ్వర స్వామి వారి నూతన దేవాలయాన్ని గురువారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్తో కలిసి దేవాదాయ �
మద్నూర్ మండలంలో ఇప్పటికే తెలుగు, మరాఠీ, ఉర్దూ మీడియం బోధన ఆంగ్ల మాధ్యమం ప్రకటనపై సర్వత్రా హర్షం మూడురాష్ర్టాల సరిహద్దులో తొలగనున్న భాషాపరిమితులు కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ ప్రాంతం బహుభాషా సంగమం. �
రూ.10లక్షలు ఇవ్వాలంటే ధైర్యం కావాలి గతంలో ఇటువంటి పథకం చూడలేదు ‘రూరల్’లో 100 యూనిట్లతో ప్రయోగాత్మకంగా మొదలు భవిష్యత్తులో దశలవారీగా దళితులందరికీ వర్తింపు ఫిబ్రవరి మొదటివారంలో లబ్ధిదారుల జాబితా ‘నమస్తే
ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన నందిపేట-2 ఎంపీటీసీ అరుణ నందిపేట, జనవరి 30: టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసా గుతున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు
చోరీకి గురైన ఉత్సవమూర్తులు మళ్లీ కందకుర్తి ఆలయానికి.. బియ్యం సంచుల్లో పెట్టి పంపిన అగంతకులు రెంజల్, జనవరి 30: కొన్నిరోజుల క్రితం చోరీకి గురైన మండలంలోని కందకుర్తిలో ఉన్న అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన రామాల