నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 4: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా నిర్ధారణ పరీక్షలు మంగళవారం నిర్వహించారు. 11 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఒకరికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 55 మందికి
కోటగిరి/ఆర్మూర్, మే 4 : రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిములకోసం సరఫరా చేసిన రంజాన్ కానుకలను స్థానిక నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా సీఎం కేసీఆర
బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు వంద పడకల వైద్యశాలలో 92 ఆక్సిజన్ బెడ్లు కాంట్రాక్ట్ పద్ధతిపై వైద్య సిబ్బంది నియామకం బోధన్, మే 4: మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని ఉన్న జిల్లాలోని అనేక గ్�
నకిలీ మందులు అమ్మితే కటకటాల పాలే.. ఇప్పటికే పలు దవాఖానల్లో తనిఖీల్లో నిమగ్నమైన జిల్లా యంత్రాగం అధిక బిల్లులు వసూలు చేసిన దవాఖానలకు నోటీసులు జారీ రెమ్డెసివర్ ఇంజక్షన్ల వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టి�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 3: జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతున్నది. కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు కూడా సోమవారం వైద్య సిబ్బంది విస్తృతంగా నిర్వహించారు. భీమ్గల్లోని ప్రాథమిక ఆరోగ్య క
జిల్లాలో 950 లకు పైగా వివాహాలపై ప్రభావం అయోమయంలో తల్లిదండ్రులు ఇప్పటికే పూర్తయిన అడ్వాన్స్ బుకింగ్స్ కోటగిరి, మే 3:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారీ ప్రతి అంశంపై ప్రభావం చూపుతున్నది. ఈక్రమంలో వివ�
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక బంతి,చామంతి పూలసాగులో ముందున్న మాక్లూర్ రైతులు అర ఎకరంలోనే అద్భుతాలు సాధిస్తున్న వైనం మాక్లూర్ మండల పరిధిలోని మాదాపూర్, గుత్ప, రామచంద్రాపల్లి, మాక్లూర్ గ్�
పరస్పర దాడుల్లో ఐదుగురికి తీవ్రగాయాలు 9 మందిపై హత్యాయత్నం కేసు నిజామాబాద్ జిల్లాలో ఘటన నవీపేట, మే 1: బర్రెదూడ పోయిందంటూ తాగివచ్చి అల్లుడితో ఘర్షణకు దిగటం పరస్పర దాడులకు దారితీసింది. దాడిలో కత్తులు, కర్రల
ఇద్దరు మృతి| జిల్లాలోని చందూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చందూరు శివారులో వ్యాను, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు.
మే 1 నుంచి వయోజనులకు టీకా ఏర్పాట్లు చేస్తున్న వైద్య ఆరోగ్యాధికారులు కామారెడ్డి జిల్లాలో 30 వ్యాక్సినేషన్ కేంద్రాలు ప్రతి కేంద్రంలో 125 మందికి టీకా రద్దీని బట్టి వ్యాక్సినేషన్ పెంచే అవకాశం! విద్యానగర్, ఏ�
నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 27: నిజామాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మ ధ్య అభిషేకం, అర్చన,
జక్రాన్పల్లి, ఏప్రిల్ 27 : పార్కు లు అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేవి పట్టణాలు, నగరాలు. అందులోని రకరకాల పూలు, పండ్ల మొక్కలు, పచ్చికబయళ్లు ప్రజలకు ఆహ్లాదాన్నిస్తాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్ర�