ఈ ఏడాదంతా కొలువుల జాతర భారీ రిక్రూట్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం 91వేల ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రకటన టెట్ బాటలోనే త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు చకచకా ఏర్పాట్లు..ఆర్థికశాఖ అనుమతుల జోరు ప్రిపర�
లబ్ధిదారులు తల్లిదండ్రులను ఉంచుకుంటేనే డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరు పేదలకు సేవచేయడంలోనే నిజమైన ఆనందం రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్
శస్త్ర చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లోనే.. పేదలకు తగ్గనున్న ఆర్థిక ఆపరేషన్ థియేటర్, వార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిన వైద్యాధికారులు త్వరలో సందర్శించనున్న ప్ర�
జాతీయ రహదారుల వెంట ఏర్పాటుకు చర్యలు ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాల సేకరణ, స్థలాల గుర్తింపు నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడి ఆర్మూర్, ఏప్రిల్ 1: జిల్లాలో ప్రభుత్వ వెంచర్లు ఏర్పాటు చేసేం�
రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఆయన కర్ణుడు కాదు, అర్జునుడు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే మాతో కలిసి కేంద్రంపై ఉద్యమించండి కాంగ్రెస్ నేతలపై ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ధ్వజం ధర్పల్�
విద్యార్థులకు చదువు భారం కావొద్దు..వారి భవిష్యత్తుకు ఆధారంగా నిలువాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పేద విద్యార్ధులకు ఆంగ్ల బోధనతో పాటు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళి�
నిజామాబాద్ : బాన్సువాడ యోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు, గుంటగుంటకు సాగునీరు, ప్రతి పేదవారికి సొంత ఇల్లు నిర్మించాలన్నదే తన ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. కోటగిరి మండలం హంగర్గఫారం గ్రా�
సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ విద్యార్థుల కోసం కోట్లాది రూపాయల ఖర్చు : స్పీకర్ పోచారం కోటగిరిలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శంకుస్
నిజామాబాద్, కామారెడ్డికి రాష్ట్రస్థాయి అవార్డులు నిజామాబాద్ సిటీ/విద్యానగర్, మార్చి 30: మహిళా సంఘాలకు 2020-21 అర్థిక సంవత్సరంలో లక్ష్యం మేర స్త్రీనిధి రుణాలు అందిండంతోపాటు రికవరీలోనూ నిజామాబాద్, కామారెడ
రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తూ బంగారు తెలంగాణనే లక్ష్యంగా పని చేస్తున్నారని హోం శాఖ మం త్రి మహమూద్ అలీ అన్నారు. బాన్సువాడ నియోజక వర్గంలోని కోటగిరి మండలంలో బుధవారం
ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ను రాజీ పద్ధతిన ఒప్పించి రైతులకు దాదాపు రూ.70లక్షల లబ్ధి చేకూర్చామని ఉమ్మడి జిల్లా జడ్జి సునీత తెలిపారు. ఈ మేరకు బిచ్కుంద మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణలో ఉన్న 43 స�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆశ వర్కర్లకు సెల్ఫోన్ల పంపిణీ వేల్పూర్, మార్చి 30 : కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సిబ్బంది సేవలందించారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల �
నిజామాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు