జీఎస్టీతో సామాన్యుడు విలవిల మరణ శాసనంగా మారిన వస్తు సేవల పన్ను విధానం పేదలపై చీటికి మాటికి బాదుతున్న కేంద్రం ఇంధన, నిత్యావసరాల ధరలతో బెంబేలు… పన్నుల చెల్లింపులకే సగాని కన్నా ఎక్కువ వ్యయం… పొదుపు చర్�
ధర్నాలు, రాస్తారోకోలు.. మోదీ దిష్టిబొమ్మల దహనం భీమ్గల్/ముప్కాల్/ఆర్మూర్/రుద్రూర్/రెంజల్/ మోస్రా(చందూర్), జూలై 22 : కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు భీమ్గల్లో �
ఖలీల్వాడి, జూలై 22 : భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా మ�
ఖలీల్వాడి, జూలై 22 : జిల్లా కేంద్రంలో తమకు సంఘ భవన నిర్మాణానికి స్థలంతోపాటు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవితను గంగపుత్ర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్కుమార్, సంఘం ప్రతినిధులు కోరార�
ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని నవదుర్గామాత ఆలయ ప్రాంగణంలో బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్ నేతృత్వంలో నిర�
నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ మండల రైతు సమన్వయ అధ్యక్షుడు బొల్లెంక గంగారెడ్డి మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన పార్కు అందుబాటులోకి వచ్చింది. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కృషితో కొత్త అందాలను సంతరించుకొని ఆహ్ల�
ట్రాన్స్జెండర్ల అర్హత మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. హైకోర్టు అనుమతితో రాష్ట్రంలోనే తొలిసారిగా అలక అనే ట్రాన్స్జెండర�
పాల ఉత్పత్తులతోపాటు ఆహార ధాన్యాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో నిరసనలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు బుధవారం ఆందోళనలు చేపట్టారు
తక్కువ ఖర్చుతో వరి నాటే యం త్రాన్ని తయారుచేసిన భిక్కనూర్ మం డలం కాచాపూర్ గ్రా మానికి చెందిన నాగస్వామిని జిల్లా అధికారులు అభినందించి, సన్మానించారు. వరి సాగు రైతులకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు న�
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన కనీస మద్దతు ధర కమిటీని బహిష్కరించినట్లు పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహానాయుడు తెలిపారు. ఆర్మూర్లో మంగళవారం ఆయన రైతుసంఘాల నాయకులతో కలిసి విలేకరుల�