అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించకపోతే.. జరిమానా, జైలుశిక్ష ఇందూరు, ఏప్రిల్ 20: అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నది. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్
మే 6 నుంచి 19 వరకు నిర్వహణ కామారెడ్డి జిల్లాలో 41 కేంద్రాల ఏర్పాటు ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు నిమిషం ఆలస్యమైనా..నో ఎంట్రీ మే 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా న�
స్థానికులకే అవకాశం కల్పించేలా ప్రెసిడెంట్ ఆర్డర్ను మార్పించిన ఘనత కేసీఆర్ది : మంత్రి ప్రశాంత్రెడ్డి నిజామాబాద్లో ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ప్రారంభం నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 20: ప్రత్యేక రాష్ట�
నిజామాబాద్ క్రైం,ఏప్రిల్ 20 : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన జిల్లా కేంద్రంలో బుధవారం తెల
నిజామాబాద్ : ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించ వచ్చని తెలిపారు. జిల్లా క�
నిజామాబాద్ : అభివృద్ధి, సంక్షేమ రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా ఉందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. జిల్లాలోని కోటగిరి మండలం ఎతొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధా
నిజామాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి భారీగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని ఇందల్వాయి మండలంమల్లాపూర్ గ
Kanna Ooru | పోలీసు ఉద్యోగం అంటేనే.. తీరికలేని బాధ్యతలు, ఉక్కిరిబిక్కిరి చేసే ఒత్తిళ్లు. అయినా సరే, ఉన్నకొద్దిపాటి వ్యక్తిగత సమయాన్ని కూడా సమాజానికి కేటాయిస్తున్నారు కొందరు అధికారులు. విద్యార్థులు, బధిరులు, వృద�
RTC bus | మెండోరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బుస్సాపూర్ వద్ద ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు (RTC bus) ఢీకొట్టింది. దీంతో 24 మంది గాయపడ్డారు.
నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. టాస్క్ఫోర్స్ బృందం దాడులు జరిపి.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర�
నిజామాబాద్ : వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. మేకల మందపై దాడి చేసి పలు మేకలను చంపేశాయి. ఈ సంఘటన జిల్లాలోని బాల్కొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు మండ కేంద్రానికి చెందిన సిరికంటి గంగమ�
వేల్పూర్ : భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బి.అర్ అంబేద్కర్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ 131వ జయంతి పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా వేల్�
అన్లోడింగ్, గన్నీ సంచుల విషయంలో పదే పదే కొర్రీలు ఉద్దేశపూర్వకంగా లారీలను తిప్పి పంపుతున్నారు మంత్రి ప్రశాంత్రెడ్డి ముందు వ్యాపారుల ఏకరువు.. కేంద్రం తీరు సరిగా లేదంటూ వ్యాఖ్యానించిన వేముల ధాన్యం కొన�