నిజామాబాద్ : పేద ప్రజలని వంచించే గుజరాత్ మోడల్ మనకు వద్దని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే తెలంగాణ మోడల్ ముద్దు అని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్ర�
పేదలే రాష్ట్ర ప్రభుత్వానికి బంధువులని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనం, నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి సాయిబాబా ఫంక్షన్ హాలులో నూత
నగరంలోని వినాయక్నగర్లో ఉన్న టీ-మార్ట్ సూపర్ మార్కెట్లో తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చ
T Mart supermarket | నిజామాబాద్ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఆర్యనగర్లో ఉన్న టి మార్ట్ సూపర్ మార్కెట్లో (T Mart supermarket) ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు
హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 ( నమస్తే తెలంగాణ ): పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీసీ) ప్రక్రియ వేగవంతానికి శనివారం కూడా పాస్పోర్ట్ కేంద్రా�
నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఒకే రోజు విజయవంతంగా 59 ఆపరేషన్లు చేయడం పట్ల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. గైనకాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, అప్తమాలజ�
అప్పుల బాధతో హోటల్ గదిలో నలుగురు ఆత్మహత్య మృతులు ఆదిలాబాద్ జిల్లా వాసులు వేధింపులే కారణమని సూసైడ్ నోట్ నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన రియల్ ఎస్టేట్ వ్యాపారం కుటుంబాన్ని బలిగొన్నది. అప్పులు తీర్చ
హైదరాబాద్ : నిజామాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. స్థానిక కపిల హోటల్లో కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. మృతులను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్ (10)గా �
ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. జల ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి, సాగుకు మళ్లిస్తున్నది. రైతుల క‘న్నీటి’ కష్టాలకు ‘చెక్' పెడుతూ, పొలాలకు జల సిరులు తరలించే మహా య�
ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాలకు విశేష స్పందన లభించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుక�
గూడులేని పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇండ్లను కట్టిస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్�
పసుపుబోర్డు హామీ నెరవేర్చని ఎంపీ.. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నం వేల్పూర్ ధర్నాలో అబద్ధాలు వల్లించిన బీజేపీ నేత ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక తప్పుడు కూతలు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్�
వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సరిగ్గా 11.30 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించిన సబ్బండవర్ణాలు జాతీయతా స్ఫూర్తిని చాటిన ప్రజలు సామూహిక జాతీయ గీతాలాపనతో మార్మోగిన నిజామాబాద్ వెల్లివిరిసిన జాతీయతాభావం జా�