హైదరాబాద్ : కామారెడ్డి రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున
మూడేండ్ల పదవీకాలంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అసత్యాలు వల్లిస్తూ ప్రజలను మభ్య పెట్టడం తప్పితే చేసిందేమీ లేదని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు. అబద్ధాలు చె�
నిజామాబాద్ : అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్సీ కవిత మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మూడు నెలల పాటు ఉచితంగా భోజన సౌకర్యాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తా�
నిజామాబాద్ : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఆర్మూర్ మండలం చేపూర్లో ఆయిల్ పామ్ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవిష్యత్ అంతా ఆయిల్ పామ్ పంటలదేనని మంత్ర
నిజామాబాద్ : జిల్లాలోని ఎడపల్లి మండలం ఖైతాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలాల వద్ద కేబుల్ వైర్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైతులు పట్టుకున్నారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో పలు వ్యవసాయ బోర్లకు చెందిన క
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో గంగాజమున తహజీబ్ సంస్కృతి వర్ధిల్లుతున్నదని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల
కమ్మర్పల్లి, ఏప్రిల్ 28 : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎన్క్యూఏఎస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) జాతీయ స్థాయి గుర్తింపు లభించింద�
నిజామాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిజామాబాద్ పట్టణం చంద్రశేఖర్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ను ఏఆర్ కానిస్టేబుల్ గర్భవతిని చేశాడు. బాలిక కుటుంబంతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకొని కొంతకాలంగా చన
నిజామాబాద్ : పార్క్ చేసిన బైక్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోసులు పట్టుకున్నారు. నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వరుసగా వాహ�
ఆది నుంచీ గులాబీ పార్టీకి సంపూర్ణ మద్దతు తొలి ఎన్నికల్లోనే ‘కారు’ జోరు జడ్పీ కోటను జయించిన వైనం ఖలీల్వాడి ఏప్రిల్ 26: రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితిని ఇందూరు జిల్లా అక్కున చేర్చుక�
నేడు ఊరూరా పార్టీ జెండాల ఆవిష్కరణ హైదరాబాద్ హెచ్ఐసీసీలో రాష్ట్ర ప్లీనరీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అధికార పార్టీ ఉమ్మడి జిల్లా నుంచి ప్రత్యేక ఆహ్వానితుల పయనం 21 ఏండ్ల ప్రస్థానాన్ని నెమరేసుకుంట�