తెలంగాణ పథకాలను చూసేందుకు కేంద్ర బృందాలను పంపించిన మోదీ ప్రభుత్వం కోటగిరి విండో నూతన భవన ప్రారంభోత్సవంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి కోటగిరి, ఆగస్టు 16: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం క
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రజలు జాతీయ స్ఫూర్తిని ప్రదర్శించారు. మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో జిల్లా ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతం ఆలపిం�
దేశ సమగ్రత, సమైక్యతను కాపాడుకుందామని ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన వేడుక(సెంట్రల్�
నిజామాబాద్ : 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతర
నిజామాబాద్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ అట్టహాసంగా సాగింది. నెహ్రూ పార్క్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్, రాష్ట్రపతి �
నిజామాబాద్ : జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. కుటుంబ తగాదాలకు ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా మోపల్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. కు
రెండున్నరేండ్లుగా విధులకు దూరంగా క్షేత్ర సహాయకులు మానవీయ కోణంలో స్పందించిన సీఎం కేసీఆర్ మళ్లీ విధుల్లోకి తీసుకున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 630 మందికి ఊరట రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు ము�
మది నిండా మువ్వన్నెల జెండా ఉమ్మడి జిల్లాలో వైభవంగా వజ్రోత్సవాలు జోష్ నింపిన ‘ఫ్రీడమ్ రన్’ ఉత్సాహంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు వజ్రోత్సవాల వేళ మువ్వన్నెల పతాకం మురిసింది.. పల్లె పల్లెన సగర�
విద్యానగర్, ఆగస్టు 11 : హిందూ సంప్రదాయ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది రాఖీ పౌర్ణమి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమను శ్రావణ పౌర్ణిమ లేదా జంధ్యాల పౌర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ లేదా �
బీర్కూర్, ఆగస్టు 11: దేశంలోని ప్రతి పౌరుడు అనుభవిస్తున్న స్వాతంత్య్ర ఫలాలు దేశం కోసం అసువులు బాసిన అమరుల త్యాగఫలమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. బాన్సువాడ పట్టణంలో గురువారం నిర్వహించిన ఫ�
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వర్ని మండలం పాత వర్నిలో40 ఇండ్లను ప్రారంభించిన స్పీకర్ వర్ని, ఆగస్టు 11: బాన్సువాడ నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లను అందించే వరకూ విశ్రమించేది�
త్వరలో 10 లక్షల కొత్త పింఛన్లు దీర్ఘకాలిక ప్రయోజనాలతోనే పథకాల అమలు కామారెడ్డి పట్టణ పరిధిలోని మహిళలు, లబ్ధిదారులతో వీసీలో మంత్రి కేటీఆర్ కామారెడ్డి, ఆగస్టు 11: రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ సంక్షేమ పథక
ఉత్సాహంగా సాగిన ఫ్రీడమ్ రన్ ఇందూరులో జాతీయ పతాక రెపరెపలు దేశభక్తి నినాదాలతో మార్మోగిన వీధులు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఇందూరు, ఆగస్టు 11 : ఇందూరు త్రివర్ణ శోభితమైంది. స్వతంత్ర
నిజామాబాద్ : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. వనమహోత్సవంలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లాలోని పడగల్ గ్రామంలోని ఫ్రీడమ్ పార్క్లో మొక్కలు నా