సీఎం కేసీఆర్..రైతుబాంధవుడు కేంద్ర ప్రభుత్వ మోసాలను రైతులు గ్రహించాలి బీజేపీ నాయకులపై మండిపడిన మంత్రి ప్రశాంత్రెడ్డి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు మంత్రి, ఎమ్మెల్యేల కృతజ్ఞతల�
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో నడిచే వాహనాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారిపై బుధవారం ఓ వ్�
నిజామాబాద్, ఏప్రిల్ 12 : తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానను సందర్శించారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర
నిజామాబాద్ : బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిని రైతులు ముట్టడించారు. పెర్కిట్లోని అరవింద్ ఇంటి వద్దకు ఇవాళ ఉదయం రైతులు ధాన్యంతో చేరుకున్నారు. ఆయన ఇంటి ముందు వడ్లు పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్నార�
నిజామాబాద్ : జిల్లాలోని నవీపేట మండలం అబ్బాపూర్(ఎం) వద్ద శనివారం కొంత మంది దుండగులు అర్ధరాత్రి దారి దోపిడీకి ప్రయత్నించి విఫలం అయ్యారు. హైదరాబాద్ నుంచి భైంసా వెళ్తున్న ఆర్టీసీ బస్సు పై నవీపేట మండలం అబ్బాప�
నిజామాబాద్ : తన స్వగ్రామం బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మించనున్న శ్రీ సీతారామాలయ నిర్మాణానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉదయం సతీసమేతంగా భూమి పూజ చేశారు. ఈ సం
పీహెచ్సీ భవన నిర్మాణాలకు నిధుల మంజూరుపై హర్షం బోధన్ రూరల్/ వేల్పూర్/ ముప్కాల్, ఏప్రిల్ 9 : నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నూతన భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మ
నిజామాబాద్ : తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా శుక్రవారం వేల్పూర్ మండల కేంద్రంలోని తన ఇ
నిజామాబాద్ : జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో జనజీవన స్రవంతిలో కలిసి ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ..వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు �
నిజామాబాద్ : దళితులు తలెత్తుకుని బతకాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి, రుద్రూరు, వర్ని, చందూరు, మోస్రా మండలాల పరిధిలోని �
చదువుకు పేదరికం అడ్డుకాదు.. యువత కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలి బాన్సువాడలో పీబీఆర్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో స్పీకర్ పోచారం బాన్సువాడ, ఏప్రిల్ 4: స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేది దేశంలో ఒక్క
వేల్పూర్ : తెలంగాణ పండిన వడ్లను కేంద్రం కొనను అంటుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణలో కే
రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో పిల్లలతో సాహిత్య సృజన చేయించడానికి మొట్టమొదటి కథా కార్యశాల మార్చి 27న నిజామాబాద్లో జరిగింది.రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ బాలసాహిత్య చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. మార్చి 4న పాఠశాల�
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత ఖలీల్వాడి, ఏప్రిల్ 1: ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభకృత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో శుభాల ను �