హైదరాబాద్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదివారం నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ : జిల్లాలోని వర్ని గ్రామం మాజీ సర్పంచ్ బాలా గౌడ్తో పాటుగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంధర్బంగా భ
నిజామాబాద్ : ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాచం చేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ జిల్లాలోని ఆర్మూర్ �
మరోమారు పరుగులు తీస్తున్న ఇంధన ధరలు వంటగ్యాస్పై ఒక్కసారిగా రూ.50 పెంచిన కేంద్రం రూ.వెయ్యి దాటడంతో మధ్యతరగతికి గుదిబండగా మారిన సిలిండర్ ‘సబ్కా వికాస్’ అంటూనే సంక్షోభం సృష్టిస్తున్నబీజేపీ సర్కార్ �
వంట నూనెల ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధంతో ఈ ప్రభావం మరింత ఎక్కువైంది. 20 రోజుల వ్యవధిలోనే కిలో నూనె ప్యాకెట్కు రూ.70 పెరగడంతో పేద, మధ్య తరగ�
యువత తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి సర్కారు కొలువుల కోసం సిద్ధం కావాలి బాన్సువాడ, వర్నిలో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు బాన్సువాడలో ప్రభుత్వ కళాశాలల వార్షికోత్సవంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరె
తెలంగాణపై కేంద్రం కక్ష సాధించడం మానుకోవాలి యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేయాలి ఈ నెల 26 నుంచి ఏకగ్రీవ తీర్మానాలు చేస్తాం.. హిందుత్వాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ నాయకులు నిజామాబాద్ రూరల్
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ విద్యానగర్,మార్చి 22 : సీఎం కేసీఆర్ ఆడ పిల్లల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. జిల్లాకేంద్రం�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో ప్రధాన ఘట్టమైన సప్తాహ్నిక పంచ కుండాత్మక మహాయాగానికి అర్చక బృందం శ్రీకారం చుట్టింది. మంగళవారం ఉదయం బాలాలయంలో అరణీమథనంతో అగ్ని ఆవాహనం చేసి, యాగం ప్రారం�
నిజామాబాద్ : తెలంగాణ ధాన్యం కొనుగోలులో కేంద్రం కొర్రీలు పెడుతుందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం పిలుపు మేరకు రైతులు వరి సాగును త�
నిజామాబాద్ : బోధన్లో మత సామరస్యాన్ని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ అన్నారు. మంగళవారం ఆర్డీఓ రాజేశ్వర్, ఏసీపీ రామారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. బోధన్లో ఏర్�
నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవాశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఓ చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ నగర శివారులోని సారంగర్లో చోటు �
నిజామాబాద్ : సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా what’s app, facebook, twitter వంటి సామాజిక మాద�
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతున్నది. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేవారకు144 సెక్షన్ కొనసాగనున్నది. సున్నిత ప్రాంతాలలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వివాదానికి కారణమైన విగ్ర�
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఒక అడుగు ముందుకేశారు. శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదంపైన ఆందోళనకు దిగిన ఇరు వర్గాలతో నిజామాబా