బోధన్ ఎమ్మెల్యే షకీల్ హామీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన బోధన్ రూరల్/నవీపేట/రెంజల్/ఎడపల్లి, జూలై 14 : బోధ న్ నియోజకవర్గంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. నియోజకవర్గ�
నిజామాబాద్ : గడిచిన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైంది. కాగా, జిల్లా వ్యాప్తంగా 25 వేల 869 మంది రైతులకు చెందిన 49వేల 591 ఎకరాల పంట నష్టం సంభవించినట్టు వ్�
నిజామాబాద్ : జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. భారీ వర్షాలతో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, నిజామాబాద్ నగర శివారు ఖానాపూర్ ప్రాంతంలో వరద ప్రవ�
నిజామాబాద్ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వర్షాలపై నిజామాబాద్, కామారెడ్డి ఇరు జిల్లాల కలెక్టర్లతో బుధవ�
నిజామాబాద్ : ఎగువ రాష్ట్రాలతో పాటు కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మంజీరా నది ఉధృత�
నిజామాబాద్ : నాలుగు రోజులుగా తెలంగాణతోపాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. క�
నిజామాబాద్ : కష్టకాలంలో అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్ష బాధితులకు ఎమ్మెల్సీ కవిత చేయూతనిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకు జాగృతి
నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరద పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి,
నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11,615 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని 106 గ్రామాల్లో 7,900 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల�
ఉమ్మడి జిల్లాకు వాన ముప్పు పొంచి ఉన్నది.. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసింది. లోతట్
నింగి నుంచి నేలకు రాలుతున్న ఒక్కో చినుకు బొట్టు... వరదై వాగులు, వంకలు, కాలువల గుండా ప్రవాహమై చెరువులకు చేరుతున్నది. చెరువులు నిండి అలుగులు పోస్తూ జల జీవాలను ఎగిరి దుంకిస్తూ ముందుకు కదులుతున్నాయి. తటాకాలను �
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో ను ఇరిగేషన్ ఇంజినీర్లు క్రమంగా పెంచుతున్నారు. వరద కాలువలో 12,000 క్యూసెక్కులు, 15 వరద గేట్ల నుంచి 42 వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ ద్వారా 6000 క్యూ�
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద పురాతన శివాలయం వరదనీటిలో మునిగిపోయింది. గోదావరిలో భారీగా వరద నీరు వస్తుండడంతో శివాలయానికి పైనుంచి నీళ్లు వెళ్తున్నాయి. ఇప్�
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ ఎస్సారెస్పీ గేట్లు ఎత్తివేశారు. మొత్తం 9 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ నుం�