నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పట్టణ వాసులు గుమిగూడకుండ పోలీసులు చర్యలు చేపట్టారు. ఉద్రిక్త పరిస్�
హైదరాబాద్ : బోధన్ సంఘటనపై డీజీపీ మహేందర్రెడ్డి, నిజామాబాద్ కమిషనర్ కేఆర్ నాగరాజుతో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడారు. పరిస్థితి అదుపులోనే ఉందని, కమిషనర్ ఇతర అధికారులు బోధన్లోనే ఉండి
వేల్పూర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ దుర్గ మండలి, యాదవ యూత్,ఎస్సీ యూత్ నుంచి 100 మంది యువకులు ఆదివార�
నిజామాబాద్ : ప్రజా సేవలో నిరంతరం ముందుండే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు, అభిమానులు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించ�
నిజామాబాద్ నగరానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అభిమానాన్ని చాటుకొన్నారు. ఏటా కవిత పుట్టిన రోజు సందర్భంగా ఏదో ఓ రూపంలో శుభాకాంక్షలు
నిజామాబాద్ : పాఠశాల విద్యే విద్యార్థికి పునాదిలాంటిదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం నస్రుల్లాబాద్ మండలం నెమిలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (ZPHS) రూ.61 లక్
MLC Kavitha | ఎమ్మెల్సీ కవితకు అభిమానులు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు. ఈ నేపథ్యంలో కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ..
మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన అమ్మ ఒడి ‘102’ అంబులెన్స్ సేవలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. ఫోన్ చేసి సమాచారం అందిస్తే చాలు గర్భిణులను పరీక్షల నిమిత్తం దవాఖానలకు తీసుకెళ�
మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ తిరుమల దేవస్థానం ఆలయ ధర్మకర్త, స్పీకర్ పోచ
80 వేల బృహత్ ఉద్యోగ నియామక ప్రకటన వెలువడిన నేపథ్యంలో యువతీ యువకులు కాంపిటేటివ్ కసరత్తు మొదలుపెట్టారు. కామారెడ్డి జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ఎటుచూసినా సీరియస్గా ప్రిపేరవుతున్న ఉద్యోగార్థులే కనిపిస్త�
ఉమ్మడి జిల్లాలో 24 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా ఉద్యోగోన్నతి ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ కోరుకున్నచోట పోస్టింగ్కు అవకాశం నిజామాబాద్ క్రైం, మార్చి 11 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ�
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. యువత కష్టపడి చదివి ఉద్యోగం
ఆర్మూర్, మార్చి 11 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్�
కనీవినీ ఎరుగని రీతిలో సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగ ప్రకటనతో నిరుద్యోగుల్లో సంతోషం నెలకొన్నది. కొంత కాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారంతా ప్రిపరేషన్కు పదును పెడుతున్నారు.