నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని జానకి బాయి చెరువు కనువిందు చేస్తున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మత్తడి దుంకుతూ.. సరికొత్త అందాలను సంతరించుకొని చ
Heavy rains | అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. మబ్బులకు చిల్లుపడినట్లుగా వర్షాలు కురుస్తున్నాయి.
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడి నిజామాబాద్ నుంచి తిరుమలకు బస్సు ప్రారంభం ఖలీల్వాడి, జూలై 8 : ఆర్టీసీలో కారుణ్య నియామకాల ద్వారా విడతల వారీగా 1,200 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆర్టీసీ చైర్మన్,
తటాకాల్లోకి చేరుతున్న వరద ఎగువ నుంచి ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్ఫ్లో.. కర్షక లోకంలో వెల్లివిరుస్తున్న ఆనందం పొలం పనుల్లో బిజీబిజీ ఉమ్మడి జిల్లాలో ఆశాజనకంగా వర్షపాతం నమోదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో
సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తిరుమలకు బస్సు సర్వీసు ప్రారంభం ఖలీల్వాడి, జూలై 8: ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్న�
రాష్ట్రంలో అభివృద్ధి, శాంతి భద్రతలతో పాలన కాళేశ్వరం ప్రపంచంలోనే నంబర్వన్ ప్రాజెక్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే రాయకూర్ క్యాంపులో అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్ పోచారం �
రైతులకు పరిహారం అందించేందుకు అధికారుల నిర్ణయం కమ్మర్పల్లి, జూలై 8 : ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ సొసైటీలో అక్రమాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు నష్టపరిహారాన్ని అందించేందుకు సహక�
పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఇందూరు/కామారెడ్డి, జూలై 8 : మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలను పర
ఆర్మూర్, జూలై 8 : హైదరాబాద్లో సోమ వంశీయ సహస్రార్జున క్షత్రియ సమాజ్ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేసేందుకు హాజరుకావాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ను సంఘ సభ్యులు కోరారు. ఈ మేరకు ప్రాంతీయ
వంట గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలని నిరసనలు కోటగిరి/ ఖలీల్వాడి/రుద్రూర్/ వర్ని/ మోస్రా (చందూర్)/ నందిపేట్/ఎడపల్లి/ఆర్మూర్, జూలై 8 : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్�
TSRTC | ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ మరో శుభవార్త అందిచింది. తిరుమల శ్రీవారి భక్తుల కోసం నిజామాబాద్ నుంచి తిరుపతికి ఏసీ బస్సులను ప్రారంభిస్తున్నది. నేడు నిజామాబాద్లో
మెండోరా, జూలై 7 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ మా
Sri Ram Sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువ నుంచి పెద్దఎత్తున వరద వస్తుండటంతో ప్రాజెక్టులోకి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 22,187 క్యూసెక్కుల నీరు వస్తుండగా