స్థానికులకే 95శాతం రిజర్వేషన్ అర్ధ శతాబ్దం పాటు తెలంగాణకు అన్యాయం… రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించడంలో కేసీఆర్ తీవ్ర కృషి రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన సీఎం కేసీఆర్… నిజామాబాద్, మార్చి 9, (నమస్తే తె�
నిజామాబాద్ : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు నిర�
నిజామాబాద్ : సొంతంగా నచ్చిన, మెచ్చిన పని చేసుకుని దళితులు ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబం పరంగా బాగుపడాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. దీనిని సద్వినియోగం చేసుకోవాల
మరొకరికి తీవ్రగాయాలు ఆర్మూర్, మార్చి 7 : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై చేపూర్ క్రాసింగ్ వద్ద సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో �
అసోసియేట్ ప్రొఫెసర్గా ఎదిగిన డాక్టర్ వంగరి త్రివేణి ఎన్నో ఒడిదుడుకులు వారి సంకల్పం ముందు చిన్నబోయాయి… ఎన్ని కష్టాలైనా వచ్చినా వారి మనోధైర్యం ముందు వెనకడుగు వేశాయి. కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే
Armoor | ఆర్మూర్ (Armoor) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చేపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మరణించారు.
నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వంలో మహిళ సంక్షేమానికి అనేక పథకాలు అమలవుతున్నాయని అసెంబ్లీ స్పీకర్ పోపోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ‘కేసీఆర్ మహిళా బంధు’ కార్యక్రమం బాన్సువాడ పట్టణంలో ఘనంగా �
నిజామాబాద్ : జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. గొర్రెల మందపై దాడి చేయడంతో పలు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. గ్రామానిక�
స్వచ్ఛతే లక్ష్యంగా.. పట్టణాల్లో పరిశుభ్రత పాటించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నది. మరోవైపు జనాభా అవసరాలకు అనుగుణంగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కోటగిరి మండలం పొతంగల్ గ్రామం�
రాష్ట్రంలో అభివృద్ధి కండ్లముందే కనిపిస్తున్నా బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసిం గ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్లోని తన న
ఖలీల్వాడి, మార్చి 4: కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల సేవలు మరువలేనివని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని న్యూఅంబేద్కర్ భవన�
యుద్ధ వాతావరణం కారణంగా స్వస్థలానికి తిరిగి రావడం ఓ వైపు సంతోషాన్ని.. మరోవైపు బాధను కలిగిస్తున్నదని స్వగ్రామం బోధన్కు వచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థి ముప్పరాజు వినయ్ అన్నారు. శుక్రవారం తెల్లవారు జామున బ�