మహానుభావుల స్ఫూర్తి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. అందుకు పలు సామాజిక, ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న శాస్త్రవేత పైడి ఎల్లారెడ్డి నిదర్శనమని పేర్కొన్�
పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి పోలియో రహిత సమా జం నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయ న బాన్సువాడలోని వందపడకల మాతాశిశు దవాఖానలో పల్స్ పోలియో కార్య�
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందువరుసలో ఉన్న నిజామాబాద్కు రాష్ట్రప్రభుత్వం మాస్టర్ప్లాన్ను రెడీ చేసింది. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్�
మరాఠాల మనసంతా ‘తెలంగాణ’మే నాలుగేండ్లుగా తెలంగాణలో విలీనం చేయాలంటున్న మహారాష్ట్ర వాసులు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్లు ఇస్తే పోటీకి సై అన్న సరిహద్దు ప్రాంత నేతలు ‘దేశ్కీ నేత కేసీఆర్’ అంటున్న మ
మెట్రో అండర్ బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నాం.. కామారెడ్డి జిల్లా బీబీపేట్కు చెందిన బచ్చు హరిప్రియ ఆవేదన తెరపైకి మరికొందరు ఉక్రెయిన్ బాధిత విద్యార్థులు ఆందోళన వద్దు.. అన్నివిధాలా అండగా ఉంటాం : మంత్రి ప�
బాబాయ్ కొడుకునే కడతేర్చిన యువకుడు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 26: తనకు తెలియకుండా వెయ్యి రూపాయలు తీసుకున్నాడనే కోపంతో బాబాయ్ కొడుకునే కత్తితో పొడిచి చంపిన నిందితుడి�
మూడురోజులపాటు పల్స్పోలియో సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ.. ఏర్పాట్లు పూర్తిచేసిన వైద్యశాఖఉమ్మడి జిల్లాలో ఐదేండ్లలోపు చిన్నారులు 2,91,799 మంది కామారెడ్డిలో 1,03,980, నిజామాబాద్లో 1,87,819 మంది ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంట�
సరిగ్గా 2019 సాధారణ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో రాజకీయవేడి రాజుకున్నది. తెలంగాణ రాష్ట్ర భూభాగాన్ని ఆనుకొని ఉన్న అనేక పల్లెటూర్లలో మరాఠా ప్రజలంతా పొరుగు రాష్ట్రంలో విలీనమవుతామంటూ నినదించారు. ప్రత్యేక రా
యుద్ధవాతావరణం అలుముకున్న ఉక్రెయిన్లో చిక్కుకున్న జిల్లావాసుల సమాచారం, వివరాలను పోలీసుశాఖకు అందజేయాలని నిజామాబాద్ పోలీసు కమిషనర్ కే ఆర్ నాగరాజు సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశ
ఉమ్మడి జిల్లాలోని 23 గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు చట్టాల ప్రాముఖ్యత, ప్రయోజనాలు తదితర అంశాలపై అవగాహన నిజామాబాద్ లీగల్, ఫిబ్రవరి 25: భారత రాజ్యాంగం నిర్దేశించిన సమన్యాయం, ఉచిత న్యాయ సేవలు, న్యాయ విజ్ఞ
ప్రజల ఆశ్వీరాదం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మండలంలోని రాయకూర్, రాయకూర్ క్యాంపు, సి�
జిల్లావ్యాప్తంగా నిరసనలు బడ్జెట్ ప్రతులు, దిష్టిబొమ్మల దహనం నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 25 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రజాసంఘాలు నిరసన తెలిపాయి. పేదలపై భారం మోపుతూ కార్పొ�
ఇటీవల దాడుల్లో వెలుగు చూసిన లిక్విడ్ గంజాయి ఎక్కడికక్కడే కట్టడి చేసినా రవాణాకు కొత్త మార్గాలు పోలీసుల దాడుల నేపథ్యంతో రెట్టింపు రేటుకు అమ్మకాలు నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 25 : గంజాయి రవాణాపై ప్రభుత్వం �
నిజామాబాద్ : కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనందున నూతన పెన్షన్లు ఇవ్వలేదు. వచ్చే మార్చి నుంచి కొత్త పెన్షన్లు వస్తాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జి