నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని వివిధ పోలీస్ స్ట
వ్యక్తుల మధ్య శత్రుభావాన్ని రూపుమాపి, సోదరభావాన్ని పెంపొందించి, ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు దగ్గర చేయడమే న్యాయ సేవా సంస్థ లక్ష్యమని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధి
గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. ఈ పథకం కామారెడ్డి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. యాస�
నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఒలింపిక్ రన్ బుధవారం ఉత్సాహంగా కొనసాగింది. జిల్లా ఒలింపింక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ను కలెక్టర్ నారాయణరెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభిం�
నిజామాబాద్, జూన్ 22 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 4,629 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. బుధవారం సాయంత్రానికి మరింత ఇన్
సైనిక నియామకాల కొత్త విధానంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్న ఉద్యోగార్థులు పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ సైనిక నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన
నిజామాబాద్ నలుదిశలా దవాఖానలు వంద పడకల వైద్యశాలతో స్థానికులకు మేలు బోధన్, ఆర్మూర్ తర్వాత భీమ్గల్లోనూ ఏర్పాటు జీజీహెచ్లో ఇప్పటికే అధునాతన మల్టీ స్పెషాలిటీ సేవలు నిర్ణీత దూరంలోనే అందుబాటులోకి సర్�
వేల్పూర్, జూన్ 17: వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కార్పొరేట్ దవాఖానను తలపిస్తున్నది. పేద ప్రజల కోసం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సొంత ఖర్చులతో దవాఖానలో సౌకర్యాలు కల్పించారు. గతంలో సౌకర్యాలు లేక పేద
వేల్పూర్, జూన్ 17: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమ గ్రామం లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎంత మొత్తుకున్నా పాలకులు పట్టించుకున్నపాపాన పోలేదు. గ్రామంలో సాగు, తాగునీటి ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా కనిక
మోర్తాడ్, జూన్ 17: కరోనా మహమ్మారి ఒక్క కుదుపు కుది పి ప్రజలను భయకంపితులను చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ దొరక్క ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్న పరిస్థితులను చూసిన మంత్రి వేముల ప్రశాం
ఆర్మూర్/శక్కర్నగర్, జూన్ 17 : ఆర్మీ రిక్రూట్మెంట్లో అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు నిరసనగా ఆర్మూర్లోని పీవైఎల్, పీడీఎస్యూ ప్రజాసంఘాల నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టి
ధర్పల్లి, జూన్ 17 : ప్రైవేట్ కళాశాలలకు మించిన మెరుగైన విద్యాబోధన అందిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని కళాశాల ప్రిన్సిపాల్ రజీయొద్దీన్ కోరారు. మండల కేంద్రంలోని ప్రభ�
కొత్త గ్రామపంచాయతీలకు భవనాలు మంత్రి ఎర్రబెల్లికి ఎమ్మెల్యే జీవన్రెడ్డి విజ్ఞప్తి ఆర్మూర్, జూన్ 17: నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎ�