కరాటే (మార్షల్ ఆర్ట్స్) శిక్షణ ముసుగులో విద్రోహ కుట్రలకు పాల్పడుతున్న ముగ్గురిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిషేధిత సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా)లో పనిచేసిన కొందరితో �
నిజామాబాద్ జిల్లా పరిషత్ మూండేండ్ల ఆదర్శవంతమైన పాలనను పూర్తిచేసుకున్నది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశనంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టార�
ధర్పల్లి మండలం సీతాయిపేట్ గుడితండాలో శీతల్ పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజన దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
దేశంలో అశాంతిని సృష్టిస్తూ, హింసాయుత కార్యకలాపాలకు పాల్పడుతున్న నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్న ఓ నిందితుడిని నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కమిషనరేట్లో ఏర్పాట�
రిజిస్ట్రేషన్ శాఖలోని అక్రమార్కుల బాగోతం తరచూ బయట పడుతూనే ఉన్నది. కొంత మంది అధికారులతో ఆ శాఖ పరువు మంట గలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నది. అయితే,
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో భారీ చోరీ జరిగింది. దుండగులు గ్యాస్ కట్టర్తో లాకర్ ధ్వంసం చేసి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీస�
పెరిగిన ఇంధన ధరలతో కకావికలం ఇంధన ధరలను ఇష్టానుసారంగా పెంచిన కేంద్రం వ్యవసాయంపై కక్షగట్టిన మోదీ సర్కారు ఏడాది వ్యవధిలో డీజిల్పై రూ.30 పెంపు పొలం పనుల్లో యంత్రాలు వినియోగించాలంటే ఇక్కట్లు బీజేపీ సర్కారు
ఫలితంలేని బీజేపీ నేతల పర్యటనలు జాతీయ సమావేశాల పేరిట టూర్ అభివృద్ధి ఊసే ఎత్తని కేంద్రమంత్రులు, ఎంపీలు అదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసంబద్ధ ఆరోపణలు నిజామాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) భారతీయ జనతా ప
హైదరాబాద్లోని జలవిహార్లో శనివారం రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా నుంచి ఆర్టీసీ చైర
వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి. అన్నదాత ఎక్కడ పొలం దున్నితే అక్కడు పక్షులు వాలి కడుపు నింపుకొంటున్నాయి. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పంటల సాగు కోసం రైతులు పొలాలను దున్నుతున్నారు. దున్నే సమ�
ట్విట్టర్ వేదికగా మోదీకి మంత్రి వేముల ప్రశ్న బీజేపీ ప్రభుత్వం పసుపు బోర్డును ఎందుకు మంజూరు చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మీ పా�
న్యూయార్క్లో పర్యటించిన మంత్రి అద్భుత నగరంగా అభివర్ణన కమ్మర్పల్లి, జూలై 2 : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) మహాసభల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మా�
ఒక్కరోజులో ఒక టీఎంసీ వరద రాక మెండోరా, జూలై 2 : ఎస్సారెస్పీలోకి ఒక్కరోజులో 1.237 టీఎంసీల వరద వచ్చి చేరినట్లు ఏఈఈ రవి శనివారం తెలిపారు. మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఈ నెల ఒకటో తేదీన తెరుచుకోగా..ఎగువ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ లీగల్, జూలై 2 : విద్య.. విద్యార్థుల వికాసానికి, భవిష్యత్తు జీవన నిర్మాణానికి దిక్సూచిగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార స