నిజామాబాద్ : వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులు, అధిక లాభాలను అందించే పంటలపై చర్చ జరగాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలో రూ.14 కోట్ల విలువైన అభివృద్ధ�
వేల్పూర్ : సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, జనరంజక పాలనతో నేడు తెలంగాణ పల్లెలు ఆర్థికంగా పరిపుష్టంగా మారాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోన
నిజామాబాద్ : తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అయినా 70 ఏండ్ల ముందు ఏర్పడిన రాష్ట్రాలకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కోటగిరి మండలం యాద్గ�
గ్రామ పంచాయతీల్లో వందశాతం పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా అధికారులు శ్రమిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో రూ.30.22 కోట్ల పన్ను వసూలు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 72 శాతం లక్ష్యం పూర్తయ్యిం�
అరవై ఏండ్లకుపైగా చరిత్ర కలిగిన విద్యాలయం.. డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. అటు ఆటలు, వైజ్ఞానిక పోటీలతోపాటు ఇటు సాంస్కృతిక కార్యక్రమాలతో విశేష గుర్తింపును సాధించి పలువుర�
ఉమ్మడి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు బుధవారం కూడా కొనసాగాయి. శివనామస్మరణతో జాగరణ చేసిన భక్తులు ఉపవాసదీక్షల్ని విరమించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో అన్నదానం చేపట్టారు. దీపోత్సవాలు, అగ్నిగుండాలు, అన్నపూజలు, �
శివరాత్రి సందర్భంగా జిల్లాలోని శివాలయాలన్నీ మంగళవారం శివనామ స్మరణతో మార్మోగాయి. రాత్రి సమయంలో శివపార్వతుల కల్యాణం, నిశిపూజను వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం భక్తుల కోసం ఆలయ కమిటీలు, గ్రామాభివృద్ధి �
మండలంలోని ఆలూర్ గ్రామ పాఠశాలలో ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి గదుల మంజూరు, పాఠశాలకు మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం, నీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం తదితర విషయాలను మండల స్థాయి అధికారులు, ప్ర
పార్టీని నమ్మకున్న కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన పార్టీ కార్యకర్తలు కాట్రపు పార్వతి, చిక్కడ్పల్లికి చెందిన మచ్కూరి �
నిజామాబాద్ : మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువ తెలంగాణకు మహారాష్ట్ర, తెలంగాణ ఉభయ రాష్ట్రాల అధికారులు నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రతి సంవత్సరం మార్చి ఒకటో తారీఖ�
నిజామాబాద్ : మహాశివరాత్రి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నవ సిద్దులగుట్టలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఉత్తద్వారం ద్వారా శివాలయన్ని దర్శించుకున్నా�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుత పులుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుండడం, అటవీ ప్రాంతాలను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టడంతో కలప స్మగ్లర్ల అలజడి తగ్గ�
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్బిలోలి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆదర్శంగా నిలుస్తున్నది. 2019 వరకు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ రావడంతో బడిని బతికించి తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు గ్రామస్తు�
బాన్సువాడలో ప్రారంభించిన స్పీకర్ పోచారం ఉమ్మడి జిల్లాలో పాల్గొన్నఅధికారులు, ప్రజాప్రతినిధులు మొదటి రోజు కామారెడ్డి జిల్లాలో 97 శాతం.. నిజామాబాద్లో 92.3 శాతం పూర్తి నేడు, రేపు ఇంటింటికీ వెళ్లి చుక్కలమందు �
నిజామాబాద్ సిటీ/నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 27 : చిన్నారులకు ఆరోగ్యవంతమైన భవిష్యత్ను అందించేందుకు తల్లిదండ్రులు తప్పనిసరిగా వారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. నగ�