సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం వేల్పూర్ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక�
నిజామాబాద్ : జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి ఘనస్వాగతం లభించింది. నిజామాబాద్ సరిహద్దు ప్రాంతం ఇందల్వాయి నుంచి నిజామాబా
బీజేపీ నేతలు అవకాశం కోసం చూస్తున్నారు. వారికి మరోసారి అధికారమిస్తే తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేస్తారు. అంతటి పుణ్యాత్ములు వాళ్లు. బీజేపీ నేతలు మాటిమాటికీ హిందుస్థాన్, పాకిస్థాన్ లేదంటే దేశం క�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విస్తరించిన బాన్సువాడ నియోజకవర్గం యావత్ రా ష్ర్టానికి ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిద్ధాపూర్ రిజర్వాయర్, చం�
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో బుధవారం పలు సేవాకార్యక్రమాలతోపాటు రక్తదాన శిబిరాలను నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వర్ని
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని ఖిల్లా డిచ్పల్లిలో గ్రామ పంచాయతీ, వీడీసీ ఆధ్వర్యంలో రూ.4లక్షల 50
జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న ఆలయాల వద్ద ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో దేవతామూర్తులకు కల్యాణాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు.
కమ్మర్పల్లి, ఫిబ్రవరి 16: కమ్మ�
సీఎం కేసీఆర్ ఎంతో మంచి మనసుతో సుమారు రూ.120 కోట్ల వ్య యంతో 12 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సిద్ధాపూర్ రిజర్వాయర్ను మంజూరు చేశారని, ఇక గిరిజన తండాలకు మహర్దశ పట్టబోతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివా�
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ప్రభుత్వ పాఠశాలలో టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ జన్మది
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి గురువారం నిజామాబాద్ నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద భారీ స్వాగతం పలికేందుక�
నిజామాబాద్ : జిల్లాలోని వర్ని మండలం సిద్దపూర్ రిజర్వాయర్ పనులకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.119.41 కోట్లతో సిద్దపూర్ చెరువును రి�
నిజాంసాగర్ కింద నాన్కమాండింగ్ ఏరియాకు నీరందివ్వడమే లక్ష్యంగా నిర్మించబోతున్న సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించన�