వ్యవసాయ పనులను ప్రారంభించిన రైతులు జోరుగా చేపలు, మామిడి పండ్ల విక్రయాలు ఉమ్మడి జిల్లాలో సందడిగా మారిన మార్కెట్లు రుతు సంబంధమైన మృగశిర కార్తె (మిరుగు) పండుగను ఉమ్మడి జిల్లాలో బుధవారం ఘనంగా జరుపుకొన్నారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2లక్షల47వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ యాసంగిలో 3లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం వారంలో ముగియనున్న ప్రక్రియ కామారెడ్డి, జూన్ 8: కామారెడ్డి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్
పిన్న వయసులోనే ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకొన్న మాలావత్ పూర్ణ మరో చరిత్ర సృష్టించింది. ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన మౌంట్ డెనాలి (6,190 మీటర్లు) శిఖరాన�
నిజామాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. సోమవార
MLC Kavitha | నందిపేట మండలం సీహెచ్ కొండూరులో రాజ్యలక్ష్మి సమేత లక్ష్మి నర్సింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం మూడోరోజుకు చేరుకున్నది. ఉదయం సేవాకాలం, నివేదన, మంగళాశాసనము
Mlc Kavitha| నందిపేట మండలం చౌడమ్మ కొండూరులో రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, ప్రతిష్ఠాపన రెండో రోజు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.
నిజామాబాద్ : రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహ స్వామి నూతన ఆలయ పునః ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నందిపేట మండలం చౌడమ్మ కొండూర్లో ఎమ్మెల్సీ కవిత – అనిల్ దంపతులు పునః నిర్మించిన �
నిజామాబాద్ : బోధన్ మండలం అందాపూర్ వద్ద 108లో ఓ గర్భిణి ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఊట్పల్లి గ్రామానికి చెందిన బండి ఐశ్వర్యకు శుక్రవారం తెల్లవారుజామున పురుటి నొప్పులు రావడంతో
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో ఆదివారం రాత్రి ఇంటి సందులో గల కిటికీ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ కుటుంబం వారు కత్తితో దాడికి పాల్పడగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించ�
జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ మైదానంలో స్కేటింగ్లో శిక�