మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుకొంటున్నదని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల అభివృద్ధి కోసం పా�
ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత హిజాబ్ వివాదంపై గురువారం స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు తమ ఇష్టంతో ఏదైనా ధరించ వచ్చన్నారు. స్త్రీల వ్యక్తిగత వి
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుక లను వర్ని, కోటగిరి, రుద్రూర్, చందూర్, మోస్రా మండ లాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వే�
చేపూర్లో రైతులు సాగుచేస్తున్న ఆయిల్ పామ్ నర్సరీలో మొక్కల పెంపకం బాగున్నదని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు రామచంద్రుడు, విజయ్కృష్ణ అన్నారు. మండలంలోని చేపూర్ �
నిజామాబాద్ : జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సీసాతో పొడిచి దుండగులు కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన జిల్లాలోని రెంజల్ మండలం బొర్గం శివారులో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రె�
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దేశ
నిజామాబాద్ : తన పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. జిల్లాలోని బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ముందుగా పల్లె ప్రకృతి వ�
నిజామాబాద్ : తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక సరస్వతి దేవాలయంలో స్పీకర
నిజామాబాద్ : జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదా పడింది. వర్ని మండలంలో గల సిద్దాపూర్ రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 11న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన ఉండగా 15వ తేదీకి మార్�
తెలంగాణ రాష్ట్రంపై పార్లమెంట్ సాక్షిగా విషం కక్కిన ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం తిరగబడింది. తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసింది. మోదీ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం ఉమ్మడి జిల్లాలో
అలుపెరగని సేవకుడు పోచారం అత్యున్నత పదవుల్లో ఉన్నప్పటికీ నిత్యం ప్రజల్లోనే.. డబుల్ బెడ్రూం ఇండ్లు, సాగునీటి వసతి కోసం కృషి నేడు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు నిజామాబాద్, ఫిబ్రవరి 9, (నమ�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. అన్ని మండల కేంద్రాల్లో మోదీ దిష్టిబొమ్మలకు బుధవారం శవయాత్రను నిర్�
నిజామాబాద్ : తెలంగాణపై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీకి శవ యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే ఆ
నిజామాబాద్ : జీవితాంతం కష్ట,సుఖాల్లో తోడుంటానని ప్రమాణం చేసి పెండ్లి చేసుకున్న భర్త వికృత చర్యలకు పాల్పడ్డాడు. తన భార్యను వదిలించుకోవడానికి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..గంగా సాగర్, స్రవంత