పెను ఉత్పాతం సృష్టిస్తున్న నిత్యావసరాల ధరలు కేంద్ర ప్రభుత్వ చర్యలతో జనజీవనం అతలాకుతలం ఇంధన ధరల మంటతో పెరిగిన కుటుంబ వ్యయం నిరంకుశంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కంటికి కనిపించని కరోనా మహమ్మ�
Nizamabad | మోర్తాడ్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దోన్కాల్ క్రాస్ రోడ్డు వద్ద హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించాలనే అంశంపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సు (కొలువు..గెలువు) విజయవంతమైం�
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలతో పాటు గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులకు అవగాహన కల్పించేందుకు నమస్తే తెలంగాణ నిపుణ
నిజామాబాద్ : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదని, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 24
PG student | ప్రభుత్వ దవాఖానలో పీజీ స్టూడెంట్ (PG student) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత.. గైనకాలజీ పీజీ సెకండియర్ చదువుతున్నది.
తెలంగాణపైకి ద్రోహులు ఎగురుకొంటూ వస్తున్నారని.. రాష్ట్ర ప్రజలు పైలంగా ఉండాలని రోడ్లు భవనాలశాఖల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్న కేసీఆర్ మీదికి �
ఖలీల్వాడి, మే 11 : ప్రజలు సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల �
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లిలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు దంపతు
హైదరాబాద్ : కామారెడ్డి రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున
మూడేండ్ల పదవీకాలంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అసత్యాలు వల్లిస్తూ ప్రజలను మభ్య పెట్టడం తప్పితే చేసిందేమీ లేదని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు. అబద్ధాలు చె�