ముమ్మరంగా సాగుతున్న పట్టణ ప్రగతి బోధన్, జూన్ 14: బోధన్ పట్టణంలోని అన్ని వార్డుల వారీగా బల్దియా అధికారులు, కౌన్సిలర్లు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మురికి కాలువలను శుభ్రం చేయించడంతో పాటు ల�
బడిగంట మోగింది.. పాఠశాల తెరుచుకుంది. వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు వచ్చారు. వారికి పలుచోట్ల ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పల�
నిజామాబాద్ : కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరైన సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు స్థానిక రోడ్లు – భవనాల �
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్లోని శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆరు రోజులపాటు సాగిన ప్రతిష్ఠాపన మహోత్సవం గురువారం సంపూర్ణమైంది. భక్తులు గర్భగుడిలో స్వామి�
సీహెచ్ కొండూర్లో వైభవంగా ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు కొలువుదీరిన శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి చివరి రోజు వైదిక క్రతువులో పాల్గొన్న సీఎం సతీమణి శోభ హాజరైన సభాపతి పోచారం, మంత్రి వేముల, ఎ�
కొలువుదీరిన శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నృసింహ స్వామి పూర్ణాహుతితో సంపూర్ణమైన వైదిక క్రతువులు సీహెచ్ కొండూర్లో వైభవంగా ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు చివరి రోజు వైదిక క్రతువులో పాల్గొన్న సీఎం సతీమ�
లక్ష్యానికి మించి పంట రుణాలు అందించాలి ఈ ఏడాది రూ.3846.89 కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం లక్ష్యానికి మించి రుణాలు అందించాలి బ్యాంకర్లకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచన రుణాల రికవరీకి జిల్లా యంత్రాంగం సహకరిస్తు�
నిఖత్ జరీన్ విజయం నిజామాబాద్ స్పోర్ట్స్, జూన్ 9 : ఇంగ్లాండ్లోని బర్మింగ్హోమ్లో జూలై 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు కామన్వెల్త్ గేమ్స్- 2022 నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న కామన్
లింగంపేట/మాచారెడ్డి, జూన్ 9: మండలంలోని ఐలాపూర్ గ్రామాన్ని కేంద్ర బృందం సభ్యులు గురువారం సందర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో చేపట్టిన పనుల పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ�
గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, ఉన్నతాధికారులు నిజామాబాద్ రూరల్, జూన్ 9 : నిజామాబాద్ జిల్లాలోని పాల్దా గ్రామం జాతీయస్థాయిలో ఉత్తమ జీపీగా 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నది. గ్రామాల్లో అభివృద్ధి పనులు
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 9 : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులతో పల్లెలు పరిశుభ్రతకు కేరాఫ్గా మారాలని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో గురువారం పారిశుద్ధ్య ని�