నిజామాబాద్ : జిల్లాలో టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రెంజల్ మండలంలోని నీల ఎంపీటీసీ-1 గడ్డం స్వప్న ఎమ్మెల్యే షకీల్ అమెర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి
RTC Bus | ఆర్టీసీకి చెందిన గరుడ బస్సులో నుంచి పొగలు వచ్చాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ ఆర్టీసీ బస్సులో వెలుగు చూసింది.
‘దళిత బంధు పథకం పేదలకు వెలుగు దివ్వెలాంటిది.. గత ప్రభుత్వాలు పేదల కోసం పాటుపడిన దాఖలాలు లేవు.. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది..ఎలాంటి షరతులు లేకుండా వంద శాతం రాయితీతో రూ.10 లక్షలు మంజూరు చేయాలనే ఆలోచన ర
గ్రామంలోని ప్రభుత్వ బడిని అభివృద్ధి చేయాలని సంకల్పించారు కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామస్తులు. తలాకొంత పోగుచేసి 13 ఏండ్ల క్రితం ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించారు.
300 మంది నుంచి రూ.54 లక్షలు వసూలు పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఫర్నిచర్, బ్రోచర్లు, ఇతర సామగ్రి సీజ్ నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 5 : నిజామాబాద్ జి ల్లా కేంద్రంలో అక్రమంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్న స్థ�
ప్రభుత్వ పథకాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి వంద శాతం రాయితీ పై చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ బాన్సువాడ లో చేపల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం బాన్సువాడ, ఫిబ్రవర�
మూడేండ్లుగా పసుపు కొనుగోళ్ల సీజన్ ప్రారంభం కాగానే ఎంపీ అర్వింద్ సరికొత్త ఎత్తుగడలకు తెరలేపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర పెరిగితే తమ కృషే కారణమంటూ గొప్పలు చెప్పుకుంటూ.. ధర పతనమైతే పత్త
ఆంగ్లం కోసం..ఆరు కిలోమీటర్లు ప్రభుత్వ తాజా నిర్ణయంతో గతకాలపు వెతలకు చెల్లుచీటి సొంతూళ్లోనే అందుబాటులోకి ఇంగ్లిష్ మీడియం మాల్తుమ్మెద పాఠశాలకు తొమ్మిది గ్రామాల విద్యార్థులు ‘మన ఊరు – మన బడి’తో విద్యా�
వర్ని మండలం సిద్ధాపూర్కు ఈ నెల 11న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ రానున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, ప్రతి రైతు �
70 ఏండ్లలో జరగని అభివృద్ధి ఏడేండ్లలో జరిగింది రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గాంధారి మండలం ముదెల్లిలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులకు సభాపతి భూమిపూజ గాంధారి, ఫిబ్రవరి 4: కేసీఆర్ పాల�
మండలంలోని మారుమూల గ్రామం ఖండ్గావ్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధి కోసం ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల రూ.50 వేల అర్థికసహాయాన్ని అందించారు.
ఏండ్ల కల నెరవేరింది ఉద్యోగులకు శాశ్వత పరిష్కారం.. న్యాయబద్ధమైన విభజనఅంటున్న ఉద్యోగులు మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకూ మెరుగైన విద్యాబోధన అందించాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న
పసుపు ధర రోజురోజుకూ పడిపోతున్నది. పంట మార్కెట్కు చేరుతున్న తరుణంలో మద్దతు ధర లేక రైతులకు నిరాశే ఎదురవుతున్నది. మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలని కోరుతున్నప్పటికీ రూ.10 వేలైనా వస్తుందని రైతులు భావించారు. అది కా�