నిజామాబాద్ : ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించ వచ్చని తెలిపారు. జిల్లా క�
నిజామాబాద్ : అభివృద్ధి, సంక్షేమ రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా ఉందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. జిల్లాలోని కోటగిరి మండలం ఎతొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధా
నిజామాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి భారీగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని ఇందల్వాయి మండలంమల్లాపూర్ గ
Kanna Ooru | పోలీసు ఉద్యోగం అంటేనే.. తీరికలేని బాధ్యతలు, ఉక్కిరిబిక్కిరి చేసే ఒత్తిళ్లు. అయినా సరే, ఉన్నకొద్దిపాటి వ్యక్తిగత సమయాన్ని కూడా సమాజానికి కేటాయిస్తున్నారు కొందరు అధికారులు. విద్యార్థులు, బధిరులు, వృద�
RTC bus | మెండోరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బుస్సాపూర్ వద్ద ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు (RTC bus) ఢీకొట్టింది. దీంతో 24 మంది గాయపడ్డారు.
నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. టాస్క్ఫోర్స్ బృందం దాడులు జరిపి.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర�
నిజామాబాద్ : వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. మేకల మందపై దాడి చేసి పలు మేకలను చంపేశాయి. ఈ సంఘటన జిల్లాలోని బాల్కొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు మండ కేంద్రానికి చెందిన సిరికంటి గంగమ�
వేల్పూర్ : భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బి.అర్ అంబేద్కర్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ 131వ జయంతి పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా వేల్�
అన్లోడింగ్, గన్నీ సంచుల విషయంలో పదే పదే కొర్రీలు ఉద్దేశపూర్వకంగా లారీలను తిప్పి పంపుతున్నారు మంత్రి ప్రశాంత్రెడ్డి ముందు వ్యాపారుల ఏకరువు.. కేంద్రం తీరు సరిగా లేదంటూ వ్యాఖ్యానించిన వేముల ధాన్యం కొన�
సీఎం కేసీఆర్..రైతుబాంధవుడు కేంద్ర ప్రభుత్వ మోసాలను రైతులు గ్రహించాలి బీజేపీ నాయకులపై మండిపడిన మంత్రి ప్రశాంత్రెడ్డి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు మంత్రి, ఎమ్మెల్యేల కృతజ్ఞతల�
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో నడిచే వాహనాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారిపై బుధవారం ఓ వ్�
నిజామాబాద్, ఏప్రిల్ 12 : తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానను సందర్శించారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర