Nizamabad road Accident | నిజామాబాద్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా
ప్రజలను కంటికి రెప్పలా రక్షించుకోవడమే ధ్యేయం ‘నమస్తే తెలంగాణ’తో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి నిజామాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రక్షణ సమితి
ఏర్గట్ల, జనవరి 27 : వసుంధర విజ్ఞాన వికాస మండలి పెద్దపల్లి వారు నిర్వహించిన ‘కరోనా కాలంలో చదువు’ అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీల్లో నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడ్పాకల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థ�
పలు మండలాల్లో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మోర్తాడ్, జనవరి27: సీఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి భరోసానిస్తుందని రైతుబంధు సమితి మండల కన్వీనర్ దేవన్న, సర్పంచ్ పర్సదేవన్న అన్నారు. గురువారం దోన్పా�
8 తులాల బంగారు నగలు, 27 తులాల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ నాగరాజు నిజామాబాద్ క్రైం, జనవరి 27 : పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ని
ఆంగ్ల మాధ్యమ బోధనతో మారిన ప్రాథమిక పాఠశాల రూపురేఖలు ప్రైవేటును తలదన్నేలా బోధిస్తున్న ఉపాధ్యాయులు బీర్కూర్ ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన చేరికలు పీఆర్టీయూ దత్తతతో మెరుగైన బడి బీర్కూర్ జనవరి 25: తమ పిల్లలు
క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి విద్యార్థులు, యువకులతో సర్వే నిర్వహించాలి రెండు రోజుల్లో వివరాలను అందించాలి దళితబంధు అమలుపై సమీక్షలో కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ, జనవర�
పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి ఎల్లారెడ్డి, జనవరి 25 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం, మౌలిక సదుపాయాలు కల్పించడాన్ని ఉపాధ్యా య సంఘాలు స్వా�
ఆర్మూర్లో అడుగడుగునా అడ్డగింత పసుపు బోర్డు హామీపై ప్లకార్డులతో నిరసన కాన్వాయ్తో రైతులపైకి దూసుకెళ్లిన ఎంపీ రాళ్లు, కర్రలతో వెంటాడిన రైతులు ఘర్షణలో అర్వింద్ వాహనం ధ్వంసం సమాధానం చెప్పలేక పారిపోయిన �
Two youngsters killed in road accident in Nizamabad | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు యువకులు