నిజామాబాద్ : విదేశీ కరెన్సీ మార్పిడీ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఏసీపీ రామారావు అన్నారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ..వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి �
వేల్పూర్ : పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ యువతీ యువకుల కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఖర్చులతో వేల్పూరు మండలం పడిగల్, హనుమాన్నగర్(వడ్డెర కాలనీ) లో ఏర్పాటు �
నిజామాబాద్ : ఎల్లమ్మ తల్లిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని భీమ్గల్లో ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా పెదంగంటి ఎల్లమ�
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు తన సొంత డబ్బులతో చీరలు, 20 రకాల వంట వస్తువులతో కూడిన ‘రంజాన్ తోఫా’ల పంపిణీని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రారంభ�
నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు సరదాగా వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆ యువకులు అంతలోనే మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు అలీసాగర్ ఎ�
నిజామాబాద్ : నాలుగో సారి ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్కు జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ ఎంపికయ్యారు. మే 6 నుంచి 21 వరకు జరిగే ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్కు ఇస్తాంబుల్ బయలుదేరిన 12 మంది ఇండియ�
తాళ్లరాంపూర్ సొసైటీ ఆస్తుల ఈ-వేలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన అనుమతులు అమ్మకానికి రైస్ మిల్లు, కల్యాణ మండపం, గోదాములు వేలం ద్వారా వచ్చిన నిధులతో బకాయిలు చెల్లింపునకు చర్యలు రైతుల నష్టం కలుగకుండా ర
మంటల్లో చిక్కుకుని ఒకరి మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ఇంట్లో చార్జింగ్ పెట్టిన బ్యాటరీ పేలి ఎగిసిపడిన అగ్నికీలలు నిజామాబాద్లో ఘటన నిజామాబాద్ క్రైం,ఏప్రిల్ 20 : ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రి�
కమ్మర్పల్లి, ఏప్రిల్ 20: అదో పల్లెటూరు.. తెలంగాణ మలి దశ పోరుకు ఊపిరిలూదిన ఊరు. మారుమూలన ఉన్న ఆ గ్రామం ఉద్యమ ‘మోతె’ మోగించింది. స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా రగిలించి, ఉద్యమ స్ఫూర్తిని ఉవ్వెత్తున ఎగిసేలా చేసి�
అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించకపోతే.. జరిమానా, జైలుశిక్ష ఇందూరు, ఏప్రిల్ 20: అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నది. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్
మే 6 నుంచి 19 వరకు నిర్వహణ కామారెడ్డి జిల్లాలో 41 కేంద్రాల ఏర్పాటు ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు నిమిషం ఆలస్యమైనా..నో ఎంట్రీ మే 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా న�
స్థానికులకే అవకాశం కల్పించేలా ప్రెసిడెంట్ ఆర్డర్ను మార్పించిన ఘనత కేసీఆర్ది : మంత్రి ప్రశాంత్రెడ్డి నిజామాబాద్లో ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ప్రారంభం నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 20: ప్రత్యేక రాష్ట�
నిజామాబాద్ క్రైం,ఏప్రిల్ 20 : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన జిల్లా కేంద్రంలో బుధవారం తెల